Tag: Andhra Pradesh
డిప్యూటీ సీఎంకు మరో కీలక బాధ్యత
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు కీలక బాధ్యతలు దక్కాయి. పలు శాఖలతో పాటు డిప్యూటీ సీఎం పదవిని కూడా కట్టబెట్టారు ఏపీ సీఎం చంద్రబాబు....
రైతులకు రాయితీ వరి విత్తనాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతన్నలకు తీపి కబురు చెప్పింది. సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. అధిక వర్షాలతో నష్టపోయిన రైతులందరినీ తప్పకుండా తమ ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు....
వలంటీర్ వ్యవస్థపై బాబు కీలక నిర్ణయం
ఏపీలో కొద్ది రోజులుగా అయోమయంలో ఉన్న వలంటీర్ వ్యవస్థపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఏపీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల వల్ల..రాష్ట్రానికి భారం కాకుండా పరిమిత సంఖ్యలోనే వలంటీర్ల సేవలను వాడుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు...
గవర్నమెంట్ చేతుల నుంచి మళ్లీ ప్రైవేట్కే మద్యం
ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన మద్యం విధానానికి..కూటమి ప్రభుత్వం త్వరలోనే మంగళం పాడటానికి సిద్దమవుతోంది. దీని స్ధానంలో కొత్తగా మరో ఎక్సైజ్ పాలసీని అమల్లోకి తేవడానికి చర్యలు ప్రారంభించింది. దీని...
ప్రధాని మోదీకి పవన్ థ్యాంక్స్..!
ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం వరుసగా శుభవార్తలు చెబుతోంది. తన రాజకీయ అవసరం కోసమో, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం కారణమో తెలియదు కానీ ఏదో...
ధర్నా వెనుక జగన్ వ్యూహం అదేనా?
ఏపీలో వినుకొండ హత్య ఘటన కొద్దిరోజులుగా కాక రేపుతోంది. నడిరోడ్డుపై రషీద్ అనే వ్యక్తిని కత్తితో నరికి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన జరిగిన వెంటనే మాజీ...
విశాఖ మేయర్ పీఠంపై కన్నేసిన చంద్రబాబు
విశాఖలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని దెబ్బ తగలబోతోందా? అంటే పరిస్థితులు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఇటీవల ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి విశాఖ మేయర్ పీఠంపై కన్నేసింది. ఆ పదవిని...
జగన్కి కేసీఆర్ సాయం చేసేనా?
ఇద్దరు మాజీ సీఎం లు జగన్ – కేసీఆర్ లకు మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికి తెలిసిందే. ఇరు రాష్ట్రాల్లో ఏ ఎన్నికలు వచ్చిన ఇరువురు...
కూటమి సర్కార్ అనూహ్య ఎంపిక..
ఆంధ్రప్రదేశ్లో ఇటీవలే అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం.. భారీ ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ వస్తోంది. వీరిలో చాలామంది జిల్లా కలెక్టర్లు, జేసీలు, కార్యదర్శులు, ఎస్పీలు ఉండగా.. వీరిలో ఓ...
అధికారం ఎవరికి శాశ్వతం కాదు: పోలీసులపై జగన్ సీరియస్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. వైసీపీ పార్టీ నాయకులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. తొలిరోజు సభలో గరవ్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించగా.. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగం...













































