Tag: Andhra Pradesh
ప్రజలకు, నేతలకు మధ్య సంబంధాలు ఉండేలా చర్యలు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. పింఛన్ల కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. ఇకపై ప్రతి నెలా ఒకటో తేదీన జరిగే పెన్షన్ల...
అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టేందుకే జగన్ నాటకాలు: నాగబాబు
వినుకొండలో రషీద్ హత్యపై మాజీ ముఖ్యమంత్రి జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని జనసేన నాయకుడు నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా కాకముందే విమర్శలు ఏమిటని...
భారీ వర్షాలతో అప్రమత్తమైన అధికారులు
ఏపీలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. మూడు రోజుల నుంచి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో సాధారణ వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా,ఉత్తరాంధ్ర తీరప్రాంతంలోని అల్పపీడనం బలపడి వాయుగుండంగా...
పిఠాపురంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన వర్మ
పిఠాపురంలో ఎస్వీఎస్ఎన్ వర్మ దూకుడు పెంచారు. నియోజకవర్గంలో తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తన సత్తా చాటేందుకు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఒకప్పుడు టీడీపీ టికెట్ ఇవ్వకపోయినప్పటికీ.. ఇండిపెండెంట్గా పోటీ...
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది.. వైసీపీ అధినేత జగన్ పోస్ట్
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఆగడాలు ఎక్కువయ్యాయని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. తాజాగా గుంటూరు జిల్లా వినుకొండలో జరిగిన హత్యపై ఆయన ఎక్స్...
పవన్ది బంగారు హృదయం: పరుచూరి
ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి Gopala Krishna పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అంతేకాకుండా ‘పరుచూరి పలుకులు’ పేరుతో పలు ఆసక్తికరమైన...
చంద్రబాబు అధ్యక్షతన ఏ కీలక అంశాలు చర్చకు వస్తాయి?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు ఏపీ కేబినెట్ భేటీ జరగబోతుంది. వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు మంత్రి మండలి సమావేశం కానుంది. ఈ భేటీలో అసెంబ్లీ...
ఏపీలో బీజేపీ పుంజుకుంటే ఏ పార్టీకి నష్టం…?
తెలుగుదేశం, జనసేనతో పొత్తు వల్ల ఏపీలో బీజేపీ తన ఉనికిని చాటుకున్నది. అయితే రానున్న రోజుల్లో ఏపీలో బీజేపీ పార్టీ పరిస్థితి మరింత పుంజుకోనుందా… ఆ పరిస్థితులు ఏపీలో బీజేపీకి ఉన్నాయా… ఒకవేళ...
టీడీపీకి మేయర్ పదవి?
తెలుగు దేశం పార్టీకి విశాఖ మేయర్ పదవి అందని ద్రాక్షలానే ఉండిపోయింది. నలభై ఏళ్ల క్రితం ఎన్టీఆర్ హయాంలో విశాఖ మేయర్ పదవి టీడీపీకి దక్కింది. ఆ తర్వాత నుంచి ఆ పదవి...
ఏపీకి శాశ్వత రాజధాని అమరావతే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజధానిగా అమరావతిని ప్రకటించారు సీఎం చంద్రబాబు. అయితే అమరావతి రాజధానిని నిర్మించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ది చేయాలనే ఉద్దేశ్యంతో అటు రాజధాని ఇటు రాష్ట్ర ప్రగతిపై...















































