Tag: Prime Minister Of India Narendra Modi
దేశం 3జీ నుండి 4జీకి, ఇప్పుడు 5జీ మరియు 6జీకి వేగంగా మారుతుంది: ప్రధాని...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సిల్వర్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా పోస్టల్...
నేపాల్ లో పర్యటించిన ప్రధాని మోదీ, బుద్ధ జయంతి కార్యక్రమానికి హాజరు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నేపాల్ దేశంలో పర్యటిస్తున్నారు. నేపాల్ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవుబా ఆహ్వానం మేరకు బుద్ధ పూర్ణిమ సందర్భంగా నేడు నేపాల్ లోని లుంబినీలో ప్రధాని మోదీ ఒకరోజు...
సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి కోవింద్, పీఎం...
సిక్కిం రాష్ట్ర ప్రజలకు వారి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. "సిక్కింలోని నా సోదరీమణులు మరియు సోదరులకు...
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం, 27 మంది మృతి.. రూ.2 లక్షలు ఎక్స్గ్రేషియా...
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 27 మంది దుర్మరణం చెందారు. పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో గల మెట్రో స్టేషన్ సమీపంలోని ఒక మూడు...
బుద్ధపూర్ణిమ సందర్భంగా మే 16న నేపాల్ లోని లుంబినీలో ప్రధాని మోదీ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 16న నేపాల్ దేశంలో పర్యటించనున్నారు. నేపాల్ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవుబా ఆహ్వానం మేరకు బుద్ధ పూర్ణిమ సందర్భంగా మే 16, సోమవారం నాడు నేపాల్ లోని...
కోవిడ్ మహమ్మారిపై జరిగే రెండవ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు రెండవ గ్లోబల్ కోవిడ్ వర్చువల్ సమ్మిట్లో పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ సమ్మిట్ లో పాల్గొంటున్నారు. కోవిడ్ మహమ్మారి...
దేశంలో బ్యాంక్స్, రైల్వేస్ ప్రయివేటీకరణపై వరుణ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
దేశంలో బ్యాంకులు మరియు రైల్వేల ప్రైవేటీకరణపై బిజెపి నాయకుడు వరుణ్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ప్రజా సంక్షేమ ప్రభుత్వం' సమాజంలో ఆర్థిక అసమానతలను సృష్టించడం ద్వారా పెట్టుబడిదారీ విధానాన్ని...
బిఎస్ఎఫ్ 56 వ రైజింగ్ డే, శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
సరిహద్దు భద్రత దళం (బిఎస్ఎఫ్) 56వ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా బిఎస్ఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘బిఎస్ఎఫ్...












































