Tag: Telangana Govt Recognized Journalists as Frontline Workers
జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వర్కర్స్ గా గుర్తిస్తున్నాం, మే 28 నుంచి కరోనా వ్యాక్సినేషన్
రాష్ట్రంలో జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వర్కర్స్ గా గుర్తిస్తున్నామని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జీ.శ్రీనివాసరావు బుధవారం నాడు వెల్లడించారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వర్కర్స్ గా గుర్తిస్తూ రాష్ట్ర...

































