Tag: Telangana Govt Released Another Rs 300 Cr Funds For Dalit Bandhu
హుజూరాబాద్ లో దళిత బంధు అమలుకు మరో రూ.300 కోట్లు విడుదల
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం “దళిత బంధు” పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. హుజూరాబాద్ లో దళిత బంధు పైలట్ ప్రాజెక్టు అమలుకోసం మొత్తం రూ.2000 కోట్ల నిధులు...



































