Home 2021
Yearly Archives: 2021
నగరంలో న్యూ ఇయర్ ఈవెంట్స్ పై కీలక ఆదేశాలు చేసిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర పార్టీలకు అర్థరాత్రి వరకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో న్యూ ఇయర్ ఈవెంట్స్ నిర్వాహకులకు సిటీ...
తెలంగాణలో కరోనా: కొత్తగా 235 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 98.89%
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 235 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో డిసెంబర్ 29, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,81,307 కి...
కేరళలో కరోనా : కొత్తగా 2846 పాజిటివ్ కేసులు, 12 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 69,852 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 2,846 మందికి కరోనా పాజిటివ్ గా...
హాలీవుడ్ స్టార్ హీరోకు కరోనా
హాలీవుడ్ స్టార్ హీరో హ్యూ జాక్మన్ తాజాగా కోవిడ్ బారిన పడ్డాడు. ఈ స్టార్ హీరో మన తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. 2004లో హ్యూ జాక్మన్ నటించిన "వాన్ హెల్సింగ్"...
రైతులకు గుడ్ న్యూస్, జనవరి 1న 10 కోట్లకుపైగా రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు జమ
ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క పదో విడత నిధుల విడుదలకు తేదీ ఖరారైంది. దేశవ్యాప్తంగా మొత్తం 10 కోట్లమందికి పైగా రైతులకు రూ.20,000 కోట్లకుపైగా నిధులను ప్రధాని నరేంద్ర...
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల
బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో కోల్కతాలోని వుడ్లాండ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ముందుగా ఆయనకు మోనోక్లోనల్ యాంటీ బాడీ...
సరైనోడు సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 119వ పాఠంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో...
ఝార్ఖండ్ ప్రజలకు సీఎం సోరెన్ తీపి కబురు
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. పెట్రోల్ డీజిల్ ధరలు వంద దాటిపోవడంతో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను...
ఏపీలో కొత్తగా 162 కరోనా కేసులు, 16 కు పెరిగిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 162 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో డిసెంబర్ 29, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,76,849 కు చేరింది....
సీఎం వైఎస్ జగన్ ను కలిసిన భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్
ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నాడు తాడేపల్లిలోని...











































