Home 2021
Yearly Archives: 2021
జీవో 317ను సవరించాలి, గవర్నర్ కు వినతి పత్రం ఇచ్చిన తెలంగాణ బీజేపీ ప్రతినిధి బృందం
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు సహా పలువురితో కూడిన రాష్ట్ర బీజేపీ ప్రతినిధి బృందం శుక్రవారం నాడు రాజ్ భవన్ లో...
దేశంలో కరోనా : కొత్తగా 16764 పాజిటివ్ కేసులు, 220 మరణాలు నమోదు
దేశంలో మళ్ళీ కరోనా వ్యాప్తి ప్రభావం క్రమంగా పెరుగుతుంది. దీంతో రోజువారీ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 16,764 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం...
దేశంలో 1270కి చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య, ఒక్కరోజే 300కు పైగా కేసులు
దేశంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గురువారం ఉదయానికి ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 961...
ప్రొఫషనల్ లైఫ్ కన్నా పర్సనల్ లైఫ్ కే నా ప్రయారిటీ – ప్రముఖ గాయని సునీత
తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ గాయని సునీతకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సింగర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన మృదు మధుర గాత్రంతో కోట్లాది...
అరకులో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు
ఆంధ్ర భూతల స్వర్గంగా పేరుగాంచిన అరకు ప్రకృతి ప్రసాదించిన అద్భుత వరం. చలి కాలంలో అరకు అందాలు చూడటం ఓ అద్భుత అనుభూతి. ఒక్కసారి చూస్తేచాలు.. మళ్ళీ మళ్ళీ వెళ్లాలనిపించేలా ఉంటుంది అక్కడి...
చెన్నైని ముంచేసిన భారీ వర్షం
ఎటు చూసినా జలమయం.. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఎటూ వెళ్లలేక.. ఉన్నచోటనుంచి ముందుకు కదలలేక చెన్నైలో ప్రజలు నరకం చూశారు. చెన్నై లో అనేక ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. రోడ్లపై...
‘లైగర్’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ – విజయ్ దేవరకొండ ఫాన్స్ ఫుల్ జోష్
రౌడీబాయ్ గా ఫాన్స్ ముద్దుగా పిలుచుకునే టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కొత్త సంవత్సరానికి ఒక్కరోజు ముందు అభిమానులకు ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. 'అర్జున్ రెడ్డి', 'గీతగోవిందం' తర్వాత మళ్లీ ఆ...
టీపీసీసీ చీఫ్ రేవంత్ గృహనిర్బంధం
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం వద్ద పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు సాయంత్రం వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న రచ్చబండ...
టెక్స్టైల్స్, చేనేత రంగంపై జిఎస్టీని సవరించే ప్రణాళికలను ఉపసంహరించుకోవాలి:మంత్రి కేటీఆర్
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శుక్రవారం నాడు ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో జనవరి 1, 2022 నుండి టెక్స్టైల్స్ మరియు చేనేత రంగంపై...
అరుణాచల్లోని కొన్ని ప్రాంతాల పేర్లు మారుస్తూ తీర్మానం చేసిన చైనా
భారత్ పై మరోసారి చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని 15 ప్రాంతాలకు 'చైనీస్- టిబెటన్' అని నామకరణం చేసింది. చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ఈ...












































