Home 2021
Yearly Archives: 2021
పిల్లల విషయంలో మంచి పేరెంట్ గా ఉండడం ఎలా: డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “పిల్లల విషయంలో మంచి పేరెంట్ గా ఉండడం ఎలా” అనే అంశం గురించి వివరించారు. పిల్లలు తెరిచిన పుస్తకం, తెల్లకాగితం...
పీఆర్సీ, ప్రమోషన్లపై ఉద్యోగ సంఘాలతో చర్చించండి, సీఎం కేసీఆర్ ఆదేశాలు
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, ప్రమోషన్లు సహా ఇతర ఉద్యోగ సమస్యలపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్ కుమార్ ల ఆద్వర్యంలోని త్రిసభ్య...
దేశంలో 16 లక్షల మందికి పైగా కరోనా టీకా
దేశంలో కరోనా వాక్సిన్ పంపిణీ కొనసాగుతుంది. జనవరి 25, సోమవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 16,15,504 మంది లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ...
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఉత్కంఠ వీడింది. పంచాయతీ ఎన్నికలను యథావిధిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుండడంతో ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ అసాధ్యమని, ఎన్నికలు...
దేశంలో కరోనా: కొత్తగా 13203 పాజిటివ్ కేసులు, 131 మరణాలు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 13,203 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,06,67,736 కు చేరుకుంది. కరోనాతో మరో 131...
ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల భద్రతకు ప్రత్యేక చర్యలు: సీఎం కేసీఆర్
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల భద్రత, సౌకర్యాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఆదివారం నాడు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమావేశం...
సిక్కిం సరిహద్దుల్లో భారత్, చైనా జవాన్ల మధ్య ఘర్షణ, పలువురికి గాయాలు
భారత్-చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తూర్పు లద్దాఖ్ ఘటన అనంతరం ఓవైపు ఇరు దేశాల మధ్య చర్చలతో ప్రతిష్టంభన కొనసాగుతుండగానే, తాజాగా సిక్కింలోని నకులా సరిహద్దుల్లో భారత్, చైనా...
పవన్ కళ్యాణ్ తో సోము వీర్రాజు భేటీ: తిరుపతి అభ్యర్థి, రాజకీయ పరిస్థితులపై చర్చ
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో జనసేన-బీజేపీ ఉభయ పార్టీల అభ్యర్థి విజయం సాధించే దిశగా అనుసరించాల్సిన ప్రణాళికపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చర్చించారు. ఆదివారం...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 148 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 148 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఆదివారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 2,93,401 కి చేరింది. అలాగే...
దేశంలో కరోనా రికవరీ రేటు 96.83 శాతం, మరణాల రేటు 1.44 శాతం
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 14,849 పాజిటివ్ కేసులు, 155 మరణాలు నమోదవడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,06,54,533 కు చేరుకోగా, మరణాల...












































