ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “పిల్లల విషయంలో మంచి పేరెంట్ గా ఉండడం ఎలా” అనే అంశం గురించి వివరించారు. పిల్లలు తెరిచిన పుస్తకం, తెల్లకాగితం వంటి వారని అన్నారు. పిల్లలు ఎప్పుడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారని, మొదటి టీచర్ తల్లి అయితే, రెండో టీచర్ తండ్రి అని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలకు రోల్ మోడల్స్ గా మారాలని, రిలేషన్షిప్ పక్కనపెట్టి పెట్టి వారితో ఫ్రెండ్షిప్ పెంపొందించుకోవాలని చెప్పారు. పిల్లలను గొప్ప భవిష్యత్ దిశగా తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు ఎలాంటి సూత్రాలు పాటించాలో ఈ ఎపిసోడ్ లో బీవీ పట్టాభిరామ్ వివరించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇