Home 2021
Yearly Archives: 2021
24 గంటల్లో 3579 కరోనా పాజిటివ్ కేసులు, 70 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. జనవరి 14, గురువారం నాడు 3579 కరోనా కేసులు, 70 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,81,623 కి...
15 న గోపూజ మహోత్సవంలో పాల్గొననున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనవరి 15, శుక్రవారం నాడు గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో పర్యటించనున్నారు. నరసరావు పేట మున్సిపల్ స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) హిందూ...
దేశంలో కరోనా రికవరీ రేటు 96.52 శాతం, మరణాల రేటు 1.44 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 16,946 కరోనా కేసులు, 198 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,12,093 కు, మరణాల సంఖ్య 1,51,727 కు చేరుకుంది. దేశంలో...
పవన్ కళ్యాణ్ “పంజా” చిత్రంపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో...
రామతీర్థ పోరాట కమిటీని నియమించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
రామతీర్థ పోరాట కమిటీని నియమిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. పవిత్ర పుణ్యక్షేత్రమైన రామతీర్ధంలోని శ్రీ కోదండరామ...
ఒకేరోజులో 3556 కరోనా కేసులు, 70 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. బుధవారం నాడు కొత్తగా 3556 కరోనా కేసులు, 70 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,78,044 కి చేరగా, మొత్తం...
రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. "తెలంగాణ రాష్ట్రం సిరి సంపదలతో, భోగభాగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తూ...ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ... సంక్రాంతి పండుగను...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 276 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 276 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 13, బుధవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,90,916 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భోగి, మకరసంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. “రాష్ట్ర ప్రజలందరికీ భోగి, మకరసంక్రాంతి శుభాకాంక్షలు. మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి,...
విద్య నైతిక విలువలు, సామాజిక బాధ్యత నేర్పే విధంగా ఉండాలి: మంత్రి హరీశ్ రావు
ప్రభుత్వ పాఠశాల టీచర్లకు ఆన్లైన్లో బోధనా పద్ధతులపై లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని వారి ఆడిటోరియంలో పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పాల్గొని, ఉత్తమ నైపుణ్యం కనబర్చిన...










































