మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. బుధవారం నాడు కొత్తగా 3556 కరోనా కేసులు, 70 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,78,044 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 50,221 కు పెరిగింది. అలాగే కొత్తగా 3009 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు 18,74,279 మంది కరోనా బాధితులు రికవరీ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో హోమ్ ఐసొలేషన్ లలో, ఆసుపత్రుల్లో 52,365 మంది చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (జనవరి 13, బుధవారం నాటికీ):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య – 1,35,62,194
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 19,78,044
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 18,74,279
- యాక్టీవ్ కేసులు – 52,365
- జనవరి 13 న నమోదైన కేసులు – 3556
- జనవరి 13 న డిశ్చార్జ్ అయినవారు – 3009
- జనవరి 13 న నమోదైన మరణాలు – 70
- మొత్తం మరణాల సంఖ్య – 50,221
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ