Home 2021
Yearly Archives: 2021
కరోనా వ్యాప్తి: మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్గఢ్ , పశ్చిమ బెంగాల్ లకు కేంద్రం సూచనలు
కరోనావ్యాప్తిని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని నాలుగు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్గఢ్ , పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఇటీవల రోజువారీగా నమోదవుతున్న...
తెలంగాణలో పాఠశాలల ప్రారంభంపై త్వరలోనే నిర్ణయం?
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలు మూసివేసిన సంగతి తెలిసిందే. కాగా గత కొన్నినెలలుగా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, విద్యాసంస్థల్లో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే విద్యార్థులకు భౌతికంగా...
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ తో ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో గతకొంతకాలంగా ప్రతిష్టంభన నెలకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్...
ఆయుర్వేదంలో చెప్పిన రోగనిరోధక శక్తిని పెంచే 7 ఆహార పదార్ధాలు…
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...
దేశంలో కొత్తగా 18139 కరోనా కేసులు, 20539 రికవరీలు నమోదు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 18,139 కరోనా కేసులు, 234 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,04,13,417 కు, మరణాల సంఖ్య 1,50,570 కు చేరుకుంది. దేశంలో...
యూకే నుంచి వచ్చే ప్రయాణికులకు నెగటివ్ వచ్చిన 7 రోజుల ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్
యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్) లో కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూకే నుంచి భారత్ కు మళ్ళీ విమానరాకపోకలు ప్రారంభమవడం చర్చనీయాంశమవుతుంది. గురువారం ఉదయం...
విజయవాడలో ఆలయాల పునర్నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు విజయవాడ నగరంలో 9 ఆలయాల పునర్నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఉదయం 11:01 నిమిషాలకు కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల...
ఐటీఐఆర్ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ లేఖ
ఐటీఐఆర్ ప్రాజెక్టు గురించి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. 2014 నుంచి ఐటీఐఆర్ పైన కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానం లేదని,...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 346 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 346 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 7, గురువారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,89,135 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
58.07 లక్షల రైతుల ఖాతాల్లో యాసంగి రైతుబంధు నిధులు జమ: మంత్రి నిరంజన్ రెడ్డి
రాష్ట్రంలో ఈ రోజు వరకు 58.07 లక్షల మంది రైతుల ఖాతాలలోకి యాసంగి రైతుబంధు నిధులు జమచేసినట్లు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికి 132.65...











































