Home 2021
Yearly Archives: 2021
VIP’s Journey : ప్రముఖ నటుడు శివబాలాజీ ఇంటర్వ్యూ
మనస్విని మూవీ మ్యాజిక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా “విఐపీ జర్నీ” పేరుతో పలువురు సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు అందిస్తున్నారు. అందులో భాగంగా ప్రముఖ నటుడు, బిగ్బాస్ తెలుగు సీజన్ 1 విజేత...
దేశంలో కరోనా: కోటి దాటిన కరోనా రికవరీల సంఖ్య
దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ఒక కోటి దాటింది. గత 24 గంటల్లో 19,587 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోవడంతో రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 1,00,16,859...
వైద్యపరీక్షలు చేయించుకోనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు గురువారం మద్యాహ్నం రెండున్నర గంటలకు సికింద్రాబాద్ లోని యశోదా హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ కు ఊపిరితిత్తుల్లో మంటగా ఉండడంతో బుధవారం...
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణ స్వీకారం
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా...
తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్ళు లేవు : మంత్రి తలసాని శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్ళు లేవని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు....
తెలంగాణలో కొత్తగా 379 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నాడు 41,246 శాంపిల్స్ పరీక్షించగా 379 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,88,789 కి చేరింది. అలాగే...
మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు 14 రోజుల రిమాండ్
బోయినపల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం బుధవారం నాడు భూమా అఖిలప్రియను సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో...
అమెరికా క్యాపిటల్ భవనం వద్ద హింస, కాల్పులు
అమెరికా క్యాపిటల్ భవనం వద్ద హింస, కాల్పులు చోటుచేసుకున్నాయి. అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ గెలుపును ధ్రువీకరించేందుకు యూఎస్ కాంగ్రెస్ బుధవారం నాడు సమావేశమైంది. కాగా బైడెన్ ఎన్నిక పక్రియను...
57.26 లక్షల రైతుల ఖాతాల్లో 6272.55 కోట్ల రైతుబంధు నగదు జమ
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్ రైతుబంధు పంపిణీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం వరకు జరిగిన రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్ధన రెడ్డి తెలియజేశారు. “యాసంగి-2020 సీజన్...
ఏపీలో ఒకేరోజులో 51207 శాంపిల్స్ కు పరీక్షలు, 289 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 289 కరోనా పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో జనవరి 6, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,83,876...












































