Home 2021
Yearly Archives: 2021
ఏపీలో 45 రోజులపాటు యుద్దప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు స్పందన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా...
ఏపీలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక, షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత తన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసి వైస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ...
దేశంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ
దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వెలుగులోకి వచ్చింది. బర్డ్ ఫ్లూ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై అన్ని రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్...
చికెన్ దమ్ బిర్యానీ తయారు చేసుకోవడం ఎలా? : కౌశల్
ప్రముఖ నటుడు, మోడల్, యాడ్ ఫిల్మ్స్ డైరెక్టర్, బిగ్బాస్ 2 విజేత కౌశల్ తన యూట్యూబ్ ఛానెల్ “KAUSHAL MANDA’S LOOKS TV” ద్వారా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలు అందిస్తున్నారు....
భారత్ vs ఆస్ట్రేలియా మూడో టెస్ట్: భారత్ తుదిజట్టును ప్రకటించిన బీసీసీఐ
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ ఇప్పటికి 1-1తో సమమైన సంగతి తెలిసిందే. ఇక మూడో టెస్ట్ జనవరి 7 నుంచి సిడ్నీ స్టేడియంలో ప్రారంభం కానుంది. తోలి...
బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఏవీ సుబ్బారెడ్డి అరెస్ట్
బోయినపల్లి కిడ్నాప్ కేసులో బుధవారం నాడు ఉదయం మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కిడ్నాప్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని కూడా...
“F2” చిత్రంపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 56 వ పాఠంలో అనిల్...
పెరుగుతున్న కొత్తరకం కరోనా కేసులు, దేశంలో ఇప్పటికి 73 మందికి పాజిటివ్
దేశంలో కొత్తరకం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. బుధవారం సాయంత్రానికి ఈ కేసుల సంఖ్య 73 కి చేరుకునట్టుగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది....
బర్డ్ ఫ్లూ నేపథ్యంలో తెలంగాణ అటవీ శాఖ అప్రమత్తం
బర్డ్ ఫ్లూ నేపథ్యంలో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వన్యప్రాణి విభాగం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అన్ని రాష్ట్రాల సీఎస్ లకు వన్యప్రాణి విభాగం ఐజీ రోహిత్ తివారీ లేఖ...
దేశంలో లక్ష 50 వేలు దాటిన కరోనా మరణాలు, మరణాల రేటు 1.45 శాతం
భారత్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 18,088 పాజిటివ్ కేసులు, 264 మరణాలు నమోదవడంతో దేశంలో కేసుల సంఖ్య 1,03,74,932 కు చేరుకోగా, మరణాల సంఖ్య...










































