Home 2022
Yearly Archives: 2022
ప్రారంభమైన 2 రోజులకే మూతపడిన నుమాయిష్ ఎగ్జిబిషన్
నూతన సంవత్సరం సందర్భంగా శనివారం.. గవర్నరు తమిళిసై మరియు హోంమంత్రి మహమూద్ అలీ లతో అట్టహాసంగా ప్రారంభమైన నుమాయిష్ ఎగ్జిబిషన్ ఆదివారానికి నిలిచిపోయింది. హైదరాబాద్ సిటీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో...
నేటినుంచి ఇండియా vs దక్షిణాఫ్రికా రెండవ టెస్ట్
టీమిండియా టెస్టుల్లో చరిత్ర సృష్టించేందుకు ఒక అరుదైన అవకాశం ఎదురు చూస్తోంది. సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలుచుకునేందుకు ఒక్క విజయం చాలు. ప్రపంచ టెస్టు చరిత్రలో అన్ని దేశాలపై.. వారి సొంతగడ్డపై...
హైదరాబాద్ శివపార్వతి థియేటర్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్ లోని కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కేపీహెచ్బీ కాలనీలోని శివపార్వతి థియేటర్లో.. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత, తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించటంతో థియేటర్లోని...
నేడు ఢిల్లీ పర్యటనకు ఏపీ సీఎం వైఎస్ జగన్, ప్రధాని మోదీతో భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనవరి 3, సోమవారం నాడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం 10:50 గంటల నుండి గన్నవరం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.05 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు....
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష భగ్నం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. జీవో 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు సంఘీభావంగా కరీంనగర్లో ఆదివారం రాత్రి చేపట్టిన జాగరణ...
తెలంగాణలో కొత్తగా 274 మందికి కరోనా పాజిటివ్, మరో 5 ఒమిక్రాన్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 274 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 2, ఆదివారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,82,489 కి చేరింది. కరోనా...
మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 11877 పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదు
మహారాష్ట్రలో మళ్ళీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం కొత్తగా 11,877 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 66,99,898 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...
దైవిక కుటుంబం ఎలా ఉండాలి? – శుభవార్త టీవీ
Subhavaartha Tv యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఉత్తేజకరమైన క్రిస్టియన్ పాటలు, క్రీస్తు సందేశాలు, ప్రార్ధనలకు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. అలాగే విజయవంతమైన, ప్రశాంతమైన జీవనం ఆధారంగా రూపొందించిన వైవిధ్యమైన మరియు ఇతివృత్త సంబంధిత...
ఏపీలో కొత్తగా 165 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ, 2 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19 మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 24,219 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 165...
67 స్ఫూర్తిదాయకమైన మంచి మాటలు
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...













































