Home 2022
Yearly Archives: 2022
నేడు గుంటూరు జిల్లాలో పర్యటన చేయనున్న సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ వివరాలను సీఎంఓ బుధవారం ఖరారు చేసింది. రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సీఎం...
కేరళలో ఒకేరోజులో 2676 కరోనా పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 2,676 కరోనా కేసులు, 11 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
బాల రక్షక్ వాహనాలను ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్
ఆపదలో ఉన్న బాలల రక్షణ కోసమే బాల రక్షక్ వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం వెస్ట్ మారేడ్...
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కు కరోనా
కరోనా... కరోనా... కరోనా... నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు రోజూ మన చెవుల్లో మారుమోగుతున్న పేరు. ఇది.. ఎప్పుడు.. ఎవరికి.. సోకుతుందో అని అనునిత్యం అందరం మధనపడుతూనే ఉన్నాం. రోజుకి కొన్ని...
అమెరికాలో కరోనా: ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో 5 లక్షలకుపైగా కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలపై ప్రస్తుతం కోవిడ్-19 మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాపై కోవిడ్ ప్రభావం ఇంకా అధికంగా ఉంది. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధికంగా కోవిడ్ పాజిటివ్ కేసులు,...
ఏపీలో కొత్తగా 166 మందికి కరోనా పాజిటివ్, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 166 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో డిసెంబర్ 31, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా...
బ్యాంకు ఖాతాదారులకు గుడ్న్యూస్ చెప్పిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్న్యూస్ చెప్పింది. సెంట్రల్ బ్యాంక్ KYC అప్డేట్ గడువును ఆర్బీఐ మరో 3 నెలలు పొడిగించింది. KYC అప్డేట్ గడువును 2022 మార్చి 31...
ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం, ఈ-కామర్స్ పోర్టల్స్ లో బుక్ చేసుకునే టికెట్లపై 5% జీఎస్టీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రైవేటు ఈ-కామర్స్ పోర్టల్స్ మరియు యాప్స్ ద్వారా బుక్ చేసుకునే...
నల్గొండలో ఐటీ హబ్ కు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా నల్గొండలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఐటీ హబ్ కు మంత్రి...










































