Home 2022
Yearly Archives: 2022
2023 నూతన సంవత్సరం సందర్భంగా తోటి పౌరులందరికీ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2023 నూతన సంవత్సరం సందర్భంగా తోటి దేశ పౌరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక సందేశం విడుదల చేశారు. “నూతన సంవత్సరం సందర్భంగా తోటి పౌరులందరికీ...
జగన్మాత తాంబూల వైభవం – ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
నాలాల సమగ్ర అభివృద్ధితోనే నగరంలో వరదముంపు సమస్యకు శాశ్వతంగా పరిష్కారం – మంత్రి తలసాని
నాలాల సమగ్ర అభివృద్ధితోనే వరదముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం సనత్...
తెలంగాణ పోలీస్ శాఖకు మహేందర్ రెడ్డి విశేష సేవలు, అన్నిశాఖలతో సత్సంబంధాలు – సీఎస్ సోమేశ్ కుమార్
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం, ఫ్రెండ్లి పోలీసింగ్, మౌలిక సదుపాయాల కల్పన, పోలీసు శాఖలో రిక్రూట్మెంట్ డ్రైవ్లను అందించడం ద్వారా పోలీసు శాఖకు మహేందర్ రెడ్డి అపారమైన సేవలందించారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ...
ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసిన డీజీపీ అంజనీ కుమార్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును శనివారం ప్రగతి భవన్ లో రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు డీజీపీగా అవకాశం కల్పించినందుకు సీఎంకు అంజనీ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే...
మాజీ పోప్ బెనెడిక్ట్ కన్నుమూత
మాజీ పోప్ బెనెడిక్ట్ (95) కన్నుమూశారు. గతకొంత కాలంగా మాజీ పొప్ బెనెడిక్ట్ అనారోగ్యంతో బాధపడుతుండగా, బుధవారం నుంచి ఆయన పరిస్థితి మరింత క్షిణించింది. ఈ క్రమంలో ఆయన శనివారం తుదిశ్వాస విడిచినట్టుగా...
న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు, ఆ ఫ్లైఓవర్లు మూసివేత
నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా నేడు (డిసెంబర్ 31, శనివారం) హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో శనివారం రాత్రి 10 గంటల నుంచి...
తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్
తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ లకడీకాపూల్ లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఇప్పటివరకు...
దేశంలో మరో 226 మందికి కరోనా పాజిటివ్, 220.10 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో గత 24 గంటల్లో మరో 226 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,78,384కు చేరుకుంది. ముఖ్యంగా గత 24...
నర్సీపట్నం పర్యటనలో వివిధ సమస్యలపై సీఎం జగన్ ను కలిసిన 13 మంది బాధితులు, రూ.లక్ష చొప్పున తక్షణ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పర్యటించి సుమారు రూ.986 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఏలేరు-తాండవ ఎత్తిపోతల పథకంతోపాటు,...













































