దేశవ్యాప్తంగా జనగణన షురూ.. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ స్వీయ వివరాలు నమోదు
భారతదేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న 'డిజిటల్ జనగణన-2027' (మొదటి దశ) ప్రక్రియకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం శ్రీకారం చుట్టారు. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా తొలిసారిగా ప్రవేశపెట్టిన...
మరో మూడు వారాల్లో ఇరాన్ యుద్ధం ముగింపు.. అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం ముగింపుపై అత్యంత కీలకమైన మరియు ఆశాజనకమైన ప్రకటన చేశారు. గత కొన్ని వారాలుగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు మరో రెండు మూడు వారాల్లోనే...
నేడే ఒంటిమిట్ట రామయ్య కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
భక్తులంతా ఎదురుచూస్తున్న ఒంటిమిట్ట శ్రీ కొదండ రామయ్య స్వామి కళ్యాణోత్సవం నేడు రాత్రి అత్యంత వైభవంగా జరగనుంది. ఈ దివ్య వేడుక కోసం ఆలయ ప్రాంగణాన్ని సంప్రదాయ అలంకరణలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు....
ఒరాకిల్లో ఉద్యోగాల కోత.. ప్రపంచవ్యాప్తంగా 30 వేలు, భారత్లో 12 వేల మంది తొలగింపు
గ్లోబల్ టెక్ దిగ్గజం ఒరాకిల్ (Oracle) ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించుకుంటోంది. ఈ ప్రక్రియలో భాగంగా భారతదేశంలో సుమారు 12,000 మంది ఉద్యోగులపై వేటు వేసినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి....
ఇకపై అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు – సీఎం చంద్రబాబు
అమరావతిని ఇకపై ఇంచు కూడా ఎవరూ కదిలించలేరని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు నేడు ఆయన నెల్లూరు జిల్లా వింజమూరులో 'పేదల సేవలో' కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు...
అమరావతికి రాజముద్ర.. రాజధాని చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం లోక్సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్...
వాహనదారులకు అలర్ట్.. నేటినుండి టోల్ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు బంద్
భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) దేశవ్యాప్తంగా టోల్ వసూళ్ల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేపట్టింది. నేటి నుండి (ఏప్రిల్ 1, 2026) జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద...
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాఖకు జాతీయ అవార్డులు.. సీఎం చంద్రబాబు అభినందనలు
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన 'నేషనల్ పంచాయతీ అవార్డ్స్-2026'లో ఏపీ ఏకంగా ఐదు ప్రతిష్టాత్మక...
నేటి నుండి అమలులోకి నూతన ఆదాయపు పన్ను చట్టం.. కొత్త ఇన్కమ్టాక్స్ రూల్స్ ఇవే!
భారతదేశ ప్రత్యక్ష పన్నుల వ్యవస్థలో ఒక నూతన అధ్యాయం నేటి నుండి (ఏప్రిల్ 1, 2026) ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన 'నూతన ఆదాయపు పన్ను...
దేశంలోనే తొలి ఓపెన్ క్వాంటమ్ కంప్యూటర్ ఏప్రిల్ 14న అందరికీ అందుబాటులోకి – సీఎం...
అమరావతిని కేవలం పరిపాలనా నగరంగానే కాకుండా, ప్రపంచస్థాయి హార్డ్వేర్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో ఐటీ...
కొత్త ఆర్థిక సంవత్సరంలో.. కొత్త బ్యాంకింగ్ రూల్స్
దేశవ్యాప్తంగా రేపటినుండి నూతన ఆర్ధిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రంగానికి సంబంధించి పలు కొత్త నిబంధనలు రాబోతున్నాయి. బుధవారం నుంచే ఇవి అమలులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఏటీఎం (ATM)...
ఇరాన్ ఒప్పందానికి రాకుంటే ఖార్గ్ దీవిని పేల్చేస్తాం – ట్రంప్ సీరియస్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై మరోసారి విరుచుకుపడ్డారు. హోర్ముజ్ జలసంధిని వెంటనే తెరిచి, తమతో ఒప్పందానికి రాకపోతే ఇరాన్లోని కీలకమైన ఖార్గ్ దీవి, చమురు బావులు మరియు విద్యుత్ కేంద్రాలను సర్వనాశనం...
కేంద్రంలో భారీగా ఐఏఎస్ బదిలీలు.. కీలక శాఖల్లో కొత్త కార్యదర్శుల నియామకం
కేంద్ర ప్రభుత్వంలో కీలక పరిపాలనా మార్పులు చోటుచేసుకున్నాయి. కీలక మంత్రిత్వ శాఖల్లో సెక్రటరీ స్థాయి ఐఏఎస్ అధికారుల బదిలీలకు అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది కేబినెట్ (ACC) ఆమోదం తెలిపింది. మార్చి 31,...
బెంగాల్ ఎన్నికల వేళ కీలక పరిణామం.. రాజకీయాల్లోకి టెన్నిస్ స్టార్
భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ మంగళవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందే ఆయన ఈ నిర్ణయం...
కేంద్రం కీలక నిర్ణయం.. రేపు లోక్సభ ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగు పడింది. ఏపీ పునర్విభజన చట్టం, 2014 సవరణ బిల్లును రేపు (ఏప్రిల్ 1) లోక్సభలో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు...
శాసన మండలికి రాజీనామా చేసిన బిహార్ సీఎం నితీశ్ కుమార్
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ తన శాసన మండలి (MLC) సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో, నిబంధనల ప్రకారం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, దీని వెనుక...
ఎస్సీ హోదాను కాదు.. కుల వ్యవస్థనే రద్దు చేయండి – మంద కృష్ణ మాదిగ
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సోమవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో దళిత క్రైస్తవుల ఎస్సీ హోదాపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై తీవ్రంగా స్పందించారు....
దేశంలో నక్సలిజం అంతమైంది – లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా
భారతదేశంలో దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న నక్సలిజం మరియు వామపక్ష తీవ్రవాదం ప్రస్తుతం దాదాపు అంతమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రకటించారు. సోమవారం వామపక్ష తీవ్రవాదంపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన,...
దేశవ్యాప్త జనగణన షెడ్యూల్ విడుదల.. ఏపీ, తెలంగాణలలో ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో జనగణనకు సంబంధించి తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు భారత రిజిస్ట్రార్ జనరల్ మరియు జనాభా లెక్కల కమిషనర్ మృత్యుంజయ కుమార్ నారాయణ్ సోమవారం దేశవ్యాప్త జనగణన (Census)...
హైడ్రా, ఈగల్ తరహాలో ఆహార కల్తీ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ – ప్రకటించిన సీఎం...
తెలంగాణలో ఆహార కల్తీని నియంత్రించేందుకు హైడ్రా, ఈగల్ తరహాలో కఠిన చట్టాలను తీసుకువస్తామని ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ...





















































