వచ్చే ఏడాది జూన్‌లోగా 1.4 కోట్ల కుటుంబాలకు స్మార్ట్‌ ఫ్యామిలీ కార్డులు – సీఎం...

0
రాష్ట్రవ్యాప్తంగా 1.4 కోట్ల కుటుంబాలకు వచ్చే ఏడాది జూన్‌లోగా స్మార్ట్‌ ఫ్యామిలీ కార్డులు అందజేయాలని ఆదేశించారు ముఖ్యంమత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు నేడు (సోమవారం, నవంబర్ 24) నూతనంగా ఏర్పాటు...

తీవ్ర విషాదంలో బాలీవుడ్.. ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

0
భారతీయ సినీ చరిత్రలో 'హీ-మ్యాన్'గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ బాలీవుడ్ (హిందీ) నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. శ్వాసకోశ సమస్యల కారణంగా ఇటీవలే ఆసుపత్రిలో చేరి, 12 రోజుల క్రితం డిశ్చార్జ్ అయిన కొద్ది...

స్మృతి మంధాన వివాహం వాయిదా, కారణం ఇదే..!

0
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం, ఈ జంట వివాహం ఆదివారం (నవంబర్...

ఏపీలో నేటి నుంచి ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమం ప్రారంభం

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల సమస్యలు మరియు సంక్షేమంపై దృష్టి సారించేందుకు ఉద్దేశించిన 'రైతన్నా.. మీ కోసం' అనే ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు (నవంబర్ 24, 2025) నుంచి ప్రారంభమవుతోంది. రాష్ట్రంలోని రైతుల...

నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారం.. హాజరైన ప్రధాని మోదీ, 6 దేశాల సీజేఐలు

0
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు) 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనచేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ...

ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ ప్రమాణాలు సమ్మతం కాదు – జీ20 సదస్సులో ప్రధాని మోదీ

0
దక్షిణాఫ్రికాలో జరిగిన జీ20 సమ్మిట్‌ సందర్భంగా ఐబీఎస్‌ఏ (IBSA - India, Brazil, South Africa) దేశాధినేతల సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రపంచ భద్రత మరియు సంస్థాగత సంస్కరణలపై కీలక...

బైజూస్ రవీంద్రన్‌కు అమెరికా కోర్టు షాక్

0
ఎడ్‌టెక్ దిగ్గజం బైజూస్ (Byjus) కంపెనీ సహ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌కు అమెరికా కోర్టులో భారీ షాక్ తగిలింది. బైజూస్ ఆల్ఫా ట్రస్ట్ చెల్లించాల్సిన బాకీకి గాను అమెరికా కోర్టు డిఫాల్ట్ జడ్జ్‌మెంట్‌...

ఐదు వేళ్ల కథతో స్వామీజీ సందేశం

0
పరమ పూజ్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు భగవద్గీత ఉపన్యాసంలో భాగంగా 'చేతి ఐదు వేళ్ల కథ' ఎంతో చక్కగా వివరించారు. స్వామీజీ మన చేతి వేళ్లు ఎలా...

పార్టీ బలోపేతంపై జనసేనాని దృష్టి.. కమిటీల నిర్మాణం, కూర్పుపై కసరత్తు

0
ఆంద్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ కీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కీలకమైన పదవిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు...

భగవాన్ సాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించింది – సీఎం చంద్రబాబు

0
భగవాన్ సాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన నేడు పుట్టపర్తిలో 'సత్యసాయి శత జయంతి' వేడుకలలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రసంగించారు....

సత్యసాయి బాటలో.. కోట్లాదిమంది భక్తులు మానవసేవలో – రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

0
భగవాన్ సత్యసాయి బాబా జీవితం విశ్వప్రేమకు ప్రతిరూపం అని అభివర్ణించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నేడు ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముర్ము 'సత్యసాయి శత జయంతి'...

దుబాయ్‌ ఎయిర్‌ షో లో ఘోర ప్రమాదం.. కూలిన తేజస్‌ యుద్ధవిమానం

0
ప్రపంచంలోనే అతిపెద్దదైన దుబాయ్ ఎయిర్‌ షో చివరిరోజున భారత వాయుసేనకు (IAF) చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్-ఎమ్‌కే1 (Tejas-Mk1) కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ తీవ్రగాయాలతో మరణించారు. ఘటన వివరాలు తేదీ, సమయం:...

చారిత్రక కార్మిక సంస్కరణ: 4 కొత్త లేబర్ కోడ్‌లకు కేంద్రం శ్రీకారం

0
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మికులకు సంబంధించి కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. 29 వేర్వేరు కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా రూపొందించిన నాలుగు కార్మిక స్మృతులను (Labour Codes) శుక్రవారం ప్రకటించింది....

వైట్‌హౌస్‌లో కీలక సమావేశం.. డొనాల్డ్ ట్రంప్‌తో జోహ్రాన్ మమ్దానీ భేటీ

0
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో న్యూయార్క్ నగర నూతనంగా ఎన్నికైన మేయర్ జోహ్రాన్ మమ్దానీతో శుక్రవారం భేటీ అయ్యారు. మేయర్-ఎలెక్ట్ మమ్దానీ గతంలో ట్రంప్‌ను "నిరంకుశుడు (despot)" అని...

పీపీపీ మెడికల్ కాలేజీలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆరోగ్య మరియు వైద్య శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానంలో నడుస్తున్న మెడికల్ కాలేజీల నిర్వహణ, పనితీరుపై...

దక్షిణాఫ్రికాకు ప్రధాని మోదీ.. జొహన్నెస్‌బర్గ్‌లో ఘన స్వాగతం

0
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్షిణాఫ్రికాలో ఘన స్వాగతం లభించింది. ఈ మేరకు ఆయన జీ20 దేశాధినేతల సమ్మిట్‌లో పాల్గొనేందుకు శుక్రవారం (నవంబర్ 21) జొహన్నెస్‌బర్గ్‌కు చేరుకోగా అక్కడ ఆయనకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం గ్రాండ్...

200 అడుగుల ఎత్తులో ధ్రిల్… సాహస ప్రియుల కోసం విశాఖ స్కై బ్రిడ్జ్

0
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరింత ఊపునిచ్చేలా, విశాఖపట్నంలో 'ఇండియాస్ లాంగెస్ట్ స్కై గ్లాస్ బ్రిడ్జ్'  ప్రారంభమైంది. Ramya Harish Vibes యూట్యూబ్ ఛానెల్‌లో దీనికి సంబంధించిన వివరాలు అందుబాటులో ఉన్నాయి. నేల నుంచి ఏకంగా...

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

0
ఫార్ములా ఈ కారు రేసు కేసులో తన ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అనుమతించిన నేపథ్యంలో, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్‌రెడ్డిపై...

ప్రపంచ బాక్సింగ్ కప్‌లో నిఖత్ జరీన్ పసిడి పంచ్.. భారత్‌కు అగ్రస్థానం

0
గ్రేటర్ నోయిడాలో జరిగిన ప్రపంచ కప్‌ బాక్సింగ్‌ కప్‌ ఫైనల్స్‌లో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌ ఫామ్‌ను నిరూపించుకుంటూ స్వర్ణ పతకంతో మెరిసింది....

హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. స్వాగతం పలికిన గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ రెడ్డి

0
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం (నవంబర్ 21) తిరుపతి నుంచి రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ మేరకు నేటి మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న...