తిరుపతి నుంచి పళనికి బస్ సర్వీస్.. టికెట్ ధరెంతో తెలుసా?

0
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత భక్తులు.చుట్టుపక్కల కానీ, దగ్గరలో కానీ ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని అనుకుంటారు. అందుకే తిరుపతి నుంచి కాణిపాకం, భైరవకొన వంటి సమీప పుణ్యక్షేత్రాలతో పాటు.. అరుణాచలం, కంచి, వేలూరు...

వక్ఫ్ సవరణ బిల్లు..హీరో దళపతి విజయ్ స్పందన

0
వక్ఫ్ సవరణ బిల్లు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. నిన్న లోక్‌సభలో దీన్ని ఆమోదించగా, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)...

HCU Land Controversy: బీఆర్ఎస్ ఐటీ సెల్‌పై నకిలీ వీడియోల కేసు

0
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల వివాదంపై విద్యార్థులు నిర్వహించిన నిరసనల నేపథ్యంలో బీఆర్ఎస్ ఐటీ సెల్‌పై నకిలీ వీడియోలు వైరల్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్...

టెన్త్ ఫలితాలు విడుదల ఎప్పుడంటే..?

0
పదో తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైన మైలురాయిగా భావించబడతాయి. ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా వారు భవిష్యత్తులో ఎలాంటి ఉన్నత విద్యను అభ్యసించాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటారు. అందుకే టెన్త్ ఫలితాల...

పాస్టర్ ప్రవీణ్ మరణంపై వైసీపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోంది: చంద్రబాబు

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పాస్టర్ ప్రవీణ్ మరణంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో జరిగిన...

అమరావతి అభివృద్ధికి వరల్డ్ బ్యాంక్ భారీగా నిధులు

0
అమరావతి ప్రజా రాజధాని రూపకల్పనకు మరో ముందడుగు పడింది. వరల్డ్ బ్యాంక్ అమరావతి అభివృద్ధికి భారీ నిధులు మంజూరు చేసింది. మొదటి విడతగా ₹3,535 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలకు జమ కానున్నాయి....

Sourav Ganguly Biopic: దాదా గా నటించబోతున్నది ఎవరంటే?

0
భారత క్రికెట్ జట్టు ఎన్నో గొప్ప కెప్టెన్లను చూచింది. అయితే, భారత క్రికెట్‌కు కొత్త ఒరవడిని తీసుకురావడంలో సౌరవ్ గంగూలీది ప్రత్యేకమైన స్థానం. ‘క్రికెట్‌ను ఆనందించాలి’ అనే భావనను ‘గెలుపే లక్ష్యంగా’ మార్చిన...

కంచ గచ్చిబౌలి భూముల కేసు విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

0
తెలంగాణ హైకోర్టు కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై విచారణను వాయిదా వేసింది. ఈ భూముల విషయంలో వట ఫౌండేషన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థులు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు. ఈ...

గ్యాస్ సమస్యకు ఈ చిట్కాలతో చెక్ పెట్టండి

0
ఇప్పుడు చాలా మందికి గ్యాస్ సమస్య కామన్ అయిపోయింది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో గ్యాస్ ప్రాబ్లెమ్‌కు చెక్ పెట్టొచ్చని నిపుణులు అంటున్నారు. వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందించడమే కాకుండా జీర్ణ వ్యవస్థకు...

ఏపీలో ప్రారంభమైన ఫ్రీ గ్యాస్ సిలిండర్ బుకింగ్

0
ఏపీలో దీపం 2 కింద రెండో విడతగా.. ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రారంభమైంది. ఏప్రిల్ ఒకటి నుంచి జూలై 1 వరకు ఉచితంగా అందించే రెండో సిలిండర్‌ను బుక్ చేసుకోవాలని కూటమి...

బర్డ్ ఫ్లూతో బాలిక మృతి.. కారణం అదేనా?

0
రెండేళ్ల చిన్నారి బర్డ్‌ఫ్లూతో చనిపోవడం.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బర్డ్‌ఫ్లూతో తొలి మరణ సంభవించడంతో అంతా అలెర్ట్‌ అయ్యారు. చిన్నారి మరణంపై అధ్యాయం జరపడానికి గురువారం అంటే ఏప్రిల్‌ 3న నరసరావుపేటలో కేంద్ర...

వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లుకు ఆమోదం..

0
వివాదాస్పద వక్ఫ్‌ బోర్డ్ సవరణ బిల్లుకు ఎట్టకేలకు లోక్‌సభలో ఆమోద ముద్ర పడింది. బిల్లుకు అనుకూలంగా 288 ఓట్లు పోలవగా బిల్లును వ్యతిరేకిస్తూ 232 ఓట్లు పోలయ్యాయి. దీంతో లోక్‌సభలో ఈ బిల్లు...

భారత్-పాకిస్తాన్ సరిహద్దులో కాల్పుల ఉద్రిక్తత: LOC వద్ద చొరబాటుకు పాక్ యత్నం.

0
భారత్-పాకిస్తాన్ సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా కృష్ణ ఘాటి సెక్టార్‌లో నియంత్రణ రేఖ (LOC) వద్ద పాక్ ఆర్మీ చొరబాటుకు పాల్పడింది. ఈ ఘటనలో మందుపాతర పేలడంతో పాటు,...

తెలంగాణ సీఎంకు రేణూ దేశాయ్ స్పెషల్ రిక్వెస్ట్

0
హెచ్సీయూ భూవివాదం రోజురోజుకీ ముదురుతోంది.ఓవైపు విద్యార్థులు తమ యూనివర్సిటీ భూమిని అన్యాక్రాంతం చేయొద్దని నిరసనలు చేస్తుంటూ మరోవైపు రాజకీయ నేతలు ఎంటర్ అయి వీరికి మద్దతునిస్తున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున చెట్లని నరికేస్తూ..వణ్యప్రాణులు,...

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం: విద్యార్థుల ఆందోళన ఉద్ధృతం, పోలీసుల లాఠీచార్జ్

0
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (HCU) భూ వివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. యూనివర్సిటీ ఈస్ట్ క్యాంపస్ ప్రాంతంలో భూమిని పరిరక్షించాలనే ఉద్దేశంతో విద్యార్థి సంఘాలు, ఫ్యాకల్టీ సభ్యులు ర్యాలీ చేపట్టారు. అయితే, పోలీసులు వారిని...

ఆగని పసిడి పరుగులు

0
ఇప్పటికే ఆకాశాన్నంటున్న పసిడి ధరలు.. ఏప్రిల్‌ నెల ప్రారంభం నుంచే సరికొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్రేడ్ వార్ వల్ల...

నందమూరి కుటుంబానికి టీడీపీ పగ్గాలు..

0
ఏపీ రాజకీయాల్లో నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేశారు నందమూరి తారకరామారావు. అలా అప్పుడు ఎన్టీఆర్ వేసిన బాటతో.. అటు వెండితెరను కూడా ఏలుతోంది ఆ కుటుంబం. అయితే ఇప్పుడు నందమూరి...

భోజనాన్ని గబగబా తినేస్తున్నారా? అయితే ఇది మీకోసమే..

0
బిజీబిజీ లైఫ్‌లో పడి చాలామందికి ఫుడ్ తినడానికి కూడా టైమ్ ఉండదు. కోటి విద్యలు కూటి కొరకే అన్న విషయాన్ని కూడా మరచిపోయి.. నాలుగు మెతుకులు హడావుడిగా తినేసి మమ అనిపించేస్తారు. అయితే...

వక్ఫ్ అంటే ఏంటో మీకు తెలుసా?

0
కొద్దిరోజులుగా దేశ వ్యాప్తంగా వక్ఫ్ బిల్లుపై విపరీతమైన చర్చ జరుగుతోంది. ఇది వివాదాస్పద బిల్లు అని విపక్షాలు ఆరోపణలు చేస్తుంటే.. ఇన్నాళ్లకు ముస్లింలకు న్యాయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. వక్ఫ్ బిల్లుపై...

CM చంద్రబాబు: పింఛన్ల పంపిణీ మెగా DSC నోటిఫికేషన్‌పై కీలక ప్రకటన

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్త గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేసి, వారి సమస్యలను...