ప్రస్తుతం ఏరంగంలో అయినా ఎంత పోటీ వాతావరణం ఉందో చూస్తూనే ఉన్నాం. అయితే ఏ రంగంలో అయినా రాణించాలన్నా కూడా దానికి విద్య అనేది చాలా అవసరం. ఈనేపథ్యంలోనే జనరేషన్స్ ఎలా మారుతున్నాయో విద్యా సంస్థల్లో కూడా అలాంటి మార్పులే వస్తున్నాయి. మంచి విద్యను అందించేందుకు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక దీనిలో భాగంగానే కర్నూలు లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంది.
కర్నూలు విద్యా విధానంలో సరికొత్త మార్పుకు నాంది పలుకుతూ అంతర్జాతీయ నూతన విద్యావిధానాన్ని అందిస్తున్న ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మరిన్ని సరికొత్త సేవలను అందించాలన్న సంకల్పంతో వరల్డ్ క్లాస్ ఇన్పాస్ట్రక్చర్ కలిగిన సరికొత్త క్యాంపస్ ను ఏర్పాటు చేసింది. ఈక్యాంపస్ ను మే 21, 2023 ఆదివారం రోజు ప్రముఖ ఆద్యాత్మిక గురువులైన పరమ పూజ్యులైన శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి తో పాటు మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, పాన్యం ఎమ్మేల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిగారి ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటలకు అత్యంత వైభవంగా ప్రారంభించబోతున్నారు. ఈకార్యక్రమాన్ని కేజేఆర్ గ్రూప్స్ చైర్మన్, శ్రీకేజే రెడ్డి ఘనంగా నిర్వహిస్తుండటంతో ఈ ప్రారంభోత్సవానికి విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో పాటు ఆత్మీయులందరినీ ఆహ్వానిస్తున్నారు. కర్నూలు జిల్లా, చిన్నటేకూరు, నేషనల్ హైవే 44, కేజేఆర్ సిటీలో ఈ కార్యక్రమం జరగనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE