జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కేసీఆర్ వ్యూహరచన
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల వేళ తెలంగాణ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పార్టీ వ్యూహరచనలో కీలక అడుగులు వేస్తున్నారు. ఈరోజు ఆయన కేటీఆర్,...
నేటితో ముగియనున్న ‘సేనతో సేనాని’ రిజిస్ట్రేషన్ ప్రక్రియ
పార్టీ శ్రేణులను క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడం, వారికి రాజకీయ, సామాజిక అంశాలపై పూర్తి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన ప్రతిష్ఠాత్మక...
అమెరికా అధ్యక్షుడికి థ్యాంక్స్ చెప్పిన ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. దీపావళి సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఫోన్కాల్ మరియు శుభాకాంక్షలకు స్పందించారు....
హెచ్–1బీ వీసా ఫీజుపై ట్రంప్ సర్కారు స్పష్టత
హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజుకి సంబంధించి అమెరికా ప్రభుత్వం తాజాగా స్పష్టతనిచ్చింది. ట్రంప్ సర్కారు ఇటీవల హెచ్–1బీ వీసా దరఖాస్తు ఫీజును 1 లక్ష డాలర్లకు (సుమారు ₹88 లక్షలు) పెంచిన విషయం...
కేంద్ర హోంమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
కేంద్ర హోంమంత్రి మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా గారు నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ నాయకులు అమిత్ షా కి...
నేటినుంచి 3రోజుల దుబాయ్ పర్యటనకు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో దుబాయ్ పర్యటనకు బయలుదేరారు. ఈ మేరకు ఆయన నేటినుండి మూడు రోజుల పాటు యూఏఈలో పర్యటించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా...
నవంబర్ 7న ఏపీ కేబినెట్ భేటీ.. విశాఖ సదస్సుపైనే ప్రధాన చర్చ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం (కేబినెట్) నవంబర్ 7వ తేదీన సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా, రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం వేదికగా నిర్వహించ తలపెట్టిన పెట్టుబడుల సదస్సు నిర్వహణపైనే చర్చించనుంది. ఈ సదస్సును...
ఆపరేషన్ సింధూర్కి శ్రీరాముడే స్ఫూర్తి – ప్రధాని మోదీ
దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి రాసిన లేఖలో ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావిస్తూ, “భారత ధర్మాన్ని కాపాడటమే...
ఆ త్యాగధనులకు పుష్పాంజలి – సీఎం రేవంత్ రెడ్డి
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. హైదరాబాద్లోని గోషామహాల్లో జరిగిన పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం, నూతన...
ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టేది పోలీసులే – సీఎం చంద్రబాబు
ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టేది పోలీసులేనని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నేడు ఆయన మంగళగిరిలోని 6వ బెటాలియన్లో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ...
















































