బీహార్ ఎన్నికలు: ప్రతిపక్షాల సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్
బీహార్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అందరిచూపు ఈ రాష్ట్రంపైనే ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష కూటమి మహాగఠ్బంధన్ (Maha Gathbandhan) తమ ముఖ్యమంత్రి అభ్యర్థిపై...
రేపు ‘ప్రవాసాంధ్ర భరోసా’ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (శుక్రవారం) 'ప్రవాసాంధ్ర భరోసా' అనే మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు అక్కడ నివసిస్తున్న ఎన్నారై...
ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక జిల్లాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా, వర్ష తీవ్రత ఎక్కువగా ఉన్న...
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. నామినేషన్ల స్క్రూటినీ పూర్తి
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ బుధవారం పూర్తయింది. దాదాపు 17 గంటల పాటు సాగిన ఈ ప్రక్రియలో మొత్తం 211 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 321 నామినేషన్లను అధికారులు...
అమరావతిలో 100 కోట్లతో లైబ్రరీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల దుబాయ్ పర్యటనలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా, దుబాయ్ కేంద్రంగా పనిచేసే ప్రఖ్యాత శోభా గ్రూప్...
దుబాయ్లో సీఎం చంద్రబాబుకి ఘనస్వాగతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న నాలుగు రోజుల దుబాయ్ పర్యటనకు బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో...
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కల్నల్ హోదా
భారత క్రీడా ప్రపంచాన్ని తన ప్రతిభతో కట్టిపడేసిన ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. భారత ప్రభుత్వం ఆయనకు లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ప్రకటించి, సైన్యంలో...
స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్.. ఇదే మా పాలసీ – మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్ బిజీబిజీగా గడుపుతున్నారు. గడచిన రెండు రోజులుగా పలు ప్రధాన సంస్థలతో భేటీ అయిన ఆయన నేడు మరో...
అయ్యప్పని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల ఆలయాన్ని సందర్శించారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా కేరళ రాష్ట్రానికి చేరుకున్న ఆమె ఈరోజు అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నారు. తద్వారా శబరిమల అయ్యప్పను దర్శించుకున్న తొలి...
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. ఆ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామాలకు వేదిక కానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో జరగబోయే మంత్రి వర్గ సమావేశం రాష్ట్ర పరిపాలనా దిశను...
















































