Video: పిల్లల్ని కనాలని సీఎం చంద్రబాబు పదేపదే ఎందుకు పిలుపునిస్తున్నారు?
ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ పదేపదే ఏపీవాసులకు పిలుపునిస్తున్నారు. జనాభా ఎంతగా పెరిగితే రాష్ట్రానికి అంత మంచిదని సీఎం చెబుతున్నారు. జనాభా తగ్గితే ప్రమాదకరమని.....
వీక్నెస్కు ఇలా చెక్ పెట్టొచ్చట..
చాలామంది వీక్నెస్తో బాధపడుతూ ఉంటారు. ఏ పని మీద శ్రద్ద లేకపోవడం, నిద్రపోవాలనిపించడం, కాళ్లు నొప్పులు వేధించడం వంటి లక్షణాలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాంటివారు రాత్రి పడుకొనే ముందు ఒక గ్లాసు...
మళ్లీ సన్నబడిన ఎన్టీఆర్
నందమూరి ఫ్యామిలీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్..కొద్దిరోజుల్లోనే తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ఇండస్ట్రీలో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ బాధ్యతల మొత్తాన్ని కూడా తనే మోస్తూ ముందుకు...
Video: గోల్డ్ కార్డ్ మీద ట్రంప్ బొమ్మ
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక.. సంచలన నిర్ణయాలతో అమెరికన్లతో పాటు ఆ దేశంలో స్థిరపడిన వారిని కూడా టెన్షన్ పెడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రపంచ దేశాలసై సుంకాల...
దేదీప్యమానంగా అమరావతి నిర్మాణానికి ప్లాన్..
అమరావతి రాజధాని విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోన్న కూటమి ప్రభుత్వం.. గత అనుభవాల దృష్ట్యా వీలైనంత త్వరగా అమరావతి నిర్మాణ పనులను పూర్తి చేయాలని అనుకుంటోంది. అన్ని విధాల సహకారం అందిస్తోన్న కేంద్ర...
కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ఏఐసీసీ దృష్టి.. మీనాక్షి నటరాజన్ పర్యటనకు ప్రాధాన్యత
హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తున్న ఈ వివాదంపై ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)...
తెలంగాణ vs ఏపీ: నీటి ప్రాజెక్టులపై ఘర్షణ తారాస్థాయికి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మరోసారి నీటి వివాదం ముదురుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ నిర్మించనున్న కొత్త ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. వాటిని అడ్డుకునేందుకు న్యాయపోరాటానికి రెడీ అవుతోంది. ముఖ్యంగా రాయలసీమ...
హార్దిక్ ఒంటరిగా పోరాడిన ముంబైకి దక్కని విజయం
ఐపీఎల్ 2025లో లక్నో వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చక్కటి ప్రదర్శన ఇచ్చినప్పటికీ జట్టు ఓటమి చవిచూసింది. మ్యాచ్ మొత్తం హార్దిక్ చుట్టూ తిరిగింది. బౌలింగ్లోనూ, బ్యాటింగ్లోనూ...
ఈ-కేవైసీ తప్పనిసరి: ఏప్రిల్ 30లోగా పూర్తిచేయని రేషన్ కార్డులు చెల్లవు!
ఇకపై రేషన్ కార్డు వాడకంలో మార్పులు తప్పవు. మీ ఇంట్లో ఎవరి పేర్లు రేషన్ కార్డులో ఉన్నా, వారు ఈ-కేవైసీ (e-KYC) పూర్తిచేసుకోవడం తప్పనిసరి. ఈ ప్రక్రియను ఇప్పటికీ పూర్తిచేయని వారు వెంటనే...
వక్ఫ్ (సవరణ) బిల్లు 2025: సుప్రీంను అశ్రయించిన MIM, కాంగ్రెస్
దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసిన వక్ఫ్ (సవరణ) బిల్లు 2025 కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తరువాత, తీవ్ర వాదోపవాదాల మధ్య లోక్సభ, రాజ్యసభల్లో ఆమోదం పొందింది. ఈ బిల్లుకు అనుకూలంగా అధికార పార్టీ,...















































