తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం.. అధికారులు అప్రమత్తం
తెలంగాణలో మరోసారి బర్డ్ ఫ్లూ భయాందోళనలు రేకెత్తిస్తోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలోని బాటసింగారం గ్రామంలో ఉన్న ఓ పౌల్ట్రీ ఫామ్లో బర్డ్ ఫ్లూ కేసులు బయటపడ్డాయి. ఫామ్లో కోళ్లు భారీగా...
సిరాజ్ ప్రదర్శనపై స్పందించిన ఆర్సీబీ కోచ్.. కోహ్లీ గాయం అప్డేట్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమి చవిచూసింది. మ్యాచ్కు ముందు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయపడ్డ విషయం ఆందోళన కలిగించగా, ఆర్సీబీ కోచ్ ఆండీ ఫ్లవర్...
టెక్నాలజీ జోరు.. ఒకే ఫోన్ లో మూడు సిమ్ కార్డ్స్..
స్మార్ట్ఫోన్లు విపరీతంగా అభివృద్ధి చెందుతున్నా, ఫీచర్ ఫోన్లకు డిమాండ్ తగ్గలేదు. ముఖ్యంగా కాలింగ్, మెసేజింగ్ అవసరాల కోసం మన్నికైన, చౌకైన ఫోన్లను చాలా మంది కోరుకుంటున్నారు. అలాంటి వారి కోసం ప్రముఖ మొబైల్...
ఏపీ నామినేటెడ్ పదవుల భర్తీ .. 85 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లు నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇటీవల 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను నియమించిన ప్రభుత్వం, తాజాగా మరో 38 కమిటీలకు కొత్త నాయకులను ప్రకటించింది. ఈ మేరకు...
టీఎస్ గ్రూప్-1 నియామకాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
తెలంగాణ గ్రూప్ 1 నియామక ప్రక్రియకు సంబంధించి కీలక తీర్పు వెలువడింది. గ్రూప్ 1 అభ్యర్థులు సవాల్ చేసిన జీవో 29పై సుప్రీంకోర్టు తన నిర్ణయం వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం 2022లో విడుదల...
కొడాలి నాని మరో నెల రోజుల పాటు ఆసుపత్రిలోనే ..
మాజీ మంత్రి కొడాలి నానికి రెండు రోజుల కిందట బైపాస్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాని ఆరోగ్యం నిలకడగా ఉంది. మార్చి 27న నాని అస్వస్థతకు గురవడంతో.. కుటుంబ సభ్యులు...
మీ పిల్లలకు కళ్లద్దాలను ఇలా దూరం చేయండి
ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ కంటి సమస్యలతో బాధపడుతున్నారు. సరైన పోషకాహారం అందకపోవడం, టీవీలు, కంప్యూటర్లు, ట్యాబ్లు, ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం.. వంటి కారణాల వల్ల పిల్లలకు చిన్నప్పుడే దృష్టి...
మరమ్మతులు చేపట్టిన చోటే మళ్లీ ఊడిపడిన చార్మినార్ పెచ్చులు
చారిత్రాత్మక కట్టమైన చార్మినార్ నుంచి గురువారం పెచ్చులు ఊడిపడటంతో హైదరాబాదీల్లో భయాందోళన నెలకొంది. హైదరాబాద్ ఐకానిక్ నిర్మాణం అయిన చార్మినార్ 450 ఏళ్లు గడిచినా.. ఇప్పటికీ పటిష్టంగా ఉంది. హైదరాబాద్ అంటే అందరికీ...
హెచ్సీయూ భూ వివాదంపై మంత్రుల కమిటీ..
తెలంగాణలో వివాదం రేపిన కంచ గచ్చిబౌలిలోని భూములపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో దిద్దుబాటు మొదలైంది. కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిపి..ఆగ్రహం వ్యక్తం చేయడంతో టీజీ ప్రభుత్వం...
తిరుపతి నుంచి పళనికి బస్ సర్వీస్.. టికెట్ ధరెంతో తెలుసా?
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత భక్తులు.చుట్టుపక్కల కానీ, దగ్గరలో కానీ ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని అనుకుంటారు. అందుకే తిరుపతి నుంచి కాణిపాకం, భైరవకొన వంటి సమీప పుణ్యక్షేత్రాలతో పాటు.. అరుణాచలం, కంచి, వేలూరు...














































