కొత్త జాతీయ అధ్యక్షుడి వేటలో బీజేపీ..
పదేళ్లుగా దేశంలో అప్రతిహతంగా అధికారంలో ఉన్న బీజేపీకి మోదీ, అమితషా రెండు కళ్లు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మూడో నేత్రం. ఈ ముగ్గురి కృషితోనే బీజేపీ పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉంటుంది. మూడోసారి...
మార్చి 6న తెలంగాణ కేబినెట్ సమావేశం
తెలంగాణ కేబినెట్ సమావేశం మార్చిన 6న సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ భేటీలో తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించబోతున్నారు. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ...
అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా అంబుల వైష్ణవి
అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్గా మెడికల్ స్టూడెంట్ అంబుల వైష్ణవిని నియమించారు. ఈ సందర్బంగా అంబుల వైష్ణవి ఫిబ్రవరి 28న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సచివాలయంలో కలిశారు. చిన్న వయస్సులోనే సామాజిక బాధ్యతను...
చంద్రబాబు: నోరు అదుపులొ పెట్టుకొండి.. అనవసర మాటలు వద్ద
అనవసర విషయాలు వద్దు అంటూ చంద్రబాబు ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ మీటింగ్లో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు “ఇంకిందే నుంచి జాగ్రత్త” అని నేతలకు చిన్న క్లాస్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు...
భారతదేశ ఆర్థిక వ్యవస్థ 6.2% వృద్ధి నమోదు చేసింది
భారతదేశ ఆర్థిక వ్యవస్థ తన ముమ్మడి ఉత్సాహాన్ని కొనసాగిస్తూ, 2025 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో (Q3FY25) 6.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత త్రైమాసికంలో 5.6 శాతం వృద్ధి సాధించిన నేపథ్యంలో, ఈ...
video: జిమ్లో మహేష్ బాబు హల్క్ లుక్.. సోషల్ మీడియాలో వైరల్..
సూపర్ స్టార్ మహేష్ బాబు, ఒకే వీడియోతో సోషల్ మీడియాలో పట్టు తెచ్చుకున్నారు. జిమ్లో అద్దం ముందు గమనిస్తూ, తమ శరీర నిర్మాణాన్ని ప్రదర్శించే వీడియోను సోషల్ మీడియాలో భాగస్వామ్యం చేసిన ఆయన,...
ఏపీ ప్రభుత్వ ‘తల్లికి వందనం’ పథకం అప్డేట్..
ఏపీ ప్రభుత్వం తమ ప్రతిష్టాత్మక "తల్లికి వందనం" పథకానికి సంబంధించి తాజా అప్డేట్ను విడుదల చేసింది. బడ్జెట్ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ తెలిపారు, ఈ పథకాన్ని మే నెల...
వాట్సాప్లో యూపీఐ లైట్ ఫీచర్తో ఎన్నో సేవలు..
వాట్సాప్ వినియోగం ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా విపరీతంగా పెరిగిపోయింది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి వాట్సాప్ సంస్థ సరికొత్త ఫీచర్స్ను ఇంట్రడ్యూస్ చేస్తోంది. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్ను అందుబాటులోకి తీసుకురాగా,...
పాతబస్తీలో మెట్రో వద్దంటూ హైకోర్టులో పిల్ దాఖలు
హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో రైలు విస్తరణ పనులను ఆపాలని హైకోర్టులో తాజాగా పిల్ దాఖలైంది. పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ దాఖలు చేసిన ఈ పిల్ పై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడానికి...
నేటితో కుల గణన సర్వే పూర్తి ..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కుల గణన సర్వే గడువు నేటితో ముగుస్తుంది. ఇంకా సర్వేలో పాల్గొనని వారు వెంటనే పాల్గొనాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు....














































