ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్కు ప్రధాని కార్యదర్శిగా కీలక బాధ్యత
ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్కు కేంద్ర ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రెండో ప్రిన్సిపల్ సెక్రటరీగా శక్తికాంత దాస్ను నియమించింది. దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్...
భూకబ్జా ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యే స్పందన! విచారణకు హాజరు కానంటూ ఘాటుగా ప్రకటన
వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి భూకబ్జా వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై రాజంపేట మండలంలోని పలు గ్రామాల్లో 30 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి, ఎస్టేట్గా నమోదు చేసుకున్నారన్న ఆరోపణలు...
మహాశివరాత్రికి 3 వేల ప్రత్యేక బస్సులు.. మహిళలకు మహాలక్ష్మి పతకంపై టీజీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు రవాణా అసౌకర్యం కలగకుండా టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాలకు 3,000 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ నెల 24 నుంచి 28వ తేదీ...
APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష యథావిధిగా కొనసాగింపు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-2 ప్రధాన పరీక్షను యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 175 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. ప్రభుత్వ సూచన మేరకు పరీక్ష వాయిదా వేయాలని...
ఈ రోజే పాకిస్తాన్ తో హోరాహోరీ పోరు! తుది జట్టులో మార్పులు
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తన రెండో మ్యాచ్లో పాకిస్థాన్తో తలపడేందుకు సిద్ధమవుతోంది. బంగ్లాదేశ్పై గెలుపుతో టోర్నమెంట్ను ప్రారంభించిన భారత్, ఇప్పుడు చిరకాల ప్రత్యర్థి పాక్ను ఎదుర్కొనుంది. తొలి మ్యాచ్లో శుభ్మన్ గిల్...
రక్త హీనతకు ఈజీగా చెక్ పెట్టొచ్చు..
చిన్న పనులకే త్వరగా అలసిపోవడం, మానసికంగా అలసిపోవడం, చిరాకుగా ఉండడం, బలహీనంగా ఉండటం, కళ్లు తిరుగుతున్నట్లు అనిపించటం , తరుచుగా తలనొప్పి వస్తుండటం, నిద్ర పట్టకపోవటం వంటి లక్షణాలు ఉంటే రక్త హీనత...
కేంద్రానికి ఏపీ సీఎం స్పెషల్ రిక్వెస్ట్..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు తీపికబురు చెబుతున్నారు. ఏపీలో పేదవాళ్ల కోసం ఏకంగా 10 లక్షల ఇళ్లు నిర్మించాలనుకుంటున్న సీఎం.. ఈ మేరకు కేంద్రానికి రిక్వెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలో సంబంధితశాఖ...
మహాశివరాత్రికి ఎన్నిరకాల ఉపవాసాలు చేస్తారు?
శివుడికి ఎంతో ప్రీతికరమైన పర్వదినంగా మహాశివరాత్రిని భావిస్తారు. శివుడికి అభిషేకాలు చేసి..ఉపవాసం ఉండటమే కాకుండా.. భక్తులు రాత్రంతా జాగరణ చేస్తారు. శివనామ స్మరణతో రోజంతా గడుపుతారు. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండటం వల్ల...
13 నెలల్లో బంగారం ధర అంత పెరిగిందా?
ఈ మధ్య బంగారం ధరలు పెరగడమే కాని తగ్గడమే కనిపించలేదు. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఉండటంతో..ప్రతీ శుభకార్యానికి బంగారం కొనడం అలవాటు చేసుకున్నారు. అయితే 13 నెలలుగా బంగారం...
తెలంగాణలో ముగ్గురు ఐపీఎస్లు ఏపీకి వెళ్లాల్సిందే..
తెలంగాణలో ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తెలంగాణలో పని చేస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను 24 గంటల్లోగా ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది....















































