ఒంగోలు ఆవు రికార్డు ధర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
ప్రపంచవ్యాప్తంగా ఒంగోలు జాతి ఆవుల ప్రాధాన్యత పెరుగుతోంది. ఇటీవల బ్రెజిల్లో నిర్వహించిన వేలంలో ఒంగోలు జాతికి చెందిన "వియాటినా-19" అనే ఆవు ఏకంగా రూ.41 కోట్లకు అమ్ముడుపోయింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త...
RCB కొత్త కెప్టెన్: భాద్యతలు స్వీకరించనున్నరజత్ పటిదార్.. కోహ్లీ మద్దతు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2025 సీజన్ కోసం కొత్త కెప్టెన్ను ప్రకటించింది. ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ డైనమిక్ మిడిలార్డర్ బ్యాటర్ రజత్ పటిదార్ను కెప్టెన్గా నియమించింది. బెంగళూరులోని...
పోస్టాఫీస్ గ్రామ సురక్ష పథకం.. తక్కువ సమయంలోనే భారీ ఆదరణ!
గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక భద్రతను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన గ్రామ సురక్ష పథకానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ పథకం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వాన్ని అందించడమే లక్ష్యం. ఇప్పుడు ఈ...
అప్పట్లో అండర్ రేటెడ్.. కట్ చేస్తే.. రీరిలీజ్ లో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న రొమాంటిక్ క్లాసిక్!
2016లో విడుదలైనప్పుడు బాక్సాఫీస్ వద్ద విఫలమైన "సనం తెరి కసం" ఇప్పుడు రీ-రిలీజ్లో సూపర్ హిట్ గా మారింది. దీపక్ బంధు, ధవల్ జయంతిలాల్ గడా నిర్మించిన ఈ చిత్రాన్ని మూలే దర్శకత్వం...
తస్సాదియ్యా.. రూట్ మార్చిన హైడ్రా.. ఇకపై వారి భరతం పడుతోందా..?
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (HYDRAA) సాధారణంగా హైడ్రా అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ ప్రత్యేక సంస్థ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాముఖ్యత పొందుతోంది. అక్రమార్కుల...
ఈ శ్లోకం చదువుతూ స్నానం చేస్తే.. కుంభమేళలో స్నానం చేసినట్లే..
గోరంట్ల శ్రీవాణి తన యూట్యూబ్ ఛానెల్ Srivani Gorantla’s Devotional Surgeలో డివోషనల్ వీడియోలు అప్లోడ్ చేస్తూ ప్రాచుర్యం పొందారు. దైవ కార్యాలకు సంబంధించిన ఎన్నో వీడియోలు చేస్తున్నారు. ఆయా దేవానుదేవతల ప్రాముఖ్యత,...
చిలుకూరు బాలాజీ అర్చకుడిపై దాడి కేసు: పోలీసుల విచారణలో సంచలన విషయాలు!
చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్పై దాడి కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవ రెడ్డి సహా ఆరుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్...
తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ టెర్రర్..
ఏవియన్ ఇన్ఫ్లుయెంజా.. కోళ్లకు, కోళ్ల ద్వారా మనుషులకు వ్యాపించే ప్రాణాంతకమైన బర్డ్ఫ్లూ వైరస్. తొలిసారిగా ఇండియాలో 2006లో మహారాష్ట్రలోని నవాపూర్ అనే ఊరిలోని పౌల్ట్రీ ఫామ్లో బైటపడింది. అప్పటినుంచి ఏటా దేశంలో బర్డ్ఫ్లూ...
ఫ్రాన్స్ పర్యటన..ప్రధాని మోదీ, గూగుల్ సీఈవో ట్వీట్స్ ..
మోదీని కలవడం ఆనందంగా ఉందని.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగిన ఏఐ యాక్షన్ సమ్మిట్లో పాల్గొనడానికి ప్రధాని నరేంద్రమోదీ వెళ్లారు. అక్కడ సమావేశం తర్వాత గూగుల్...
తెలంగాణ రైతుల ఖాతాల్లో జమవుతున్న రైతుభరోసా డబ్బులు..!
తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా 15వేల రూపాయలు ఇస్తామని 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఎన్నికలు ముగియడం..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదయిపోయిందని...















































