ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోరుకు సాగుతున్న పోలింగ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర సామాన్యల నుంచి ప్రముఖుల వరకు ఓటు హక్కు...
Bullet Train: హైదరాబాద్ లో ఎక్కితే రెండు గంటల్లో బెంగళూరుకు..బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ లో కీలక ముందడుగు..!
హైదరాబాద్ వాసులు బుల్లెట్ రైలు ఎక్కే రోజులు ఎంతో దూరంలో లేవు. దేశంలోని ప్రధాన నగరాలను హై-స్పీడ్ రైలు నెట్వర్క్ ద్వారా అనుసంధానించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో మరో కీలక అడుగు పడింది. రైల్వే...
ఓటీటీలోకి గేమ్ ఛేంజర్.. ఎప్పటి నుంచి స్ట్రీమీంగ్ ఎక్కడ అంటే.. !
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం "గేమ్ ఛేంజర్". వినయ విధేయ రామ తర్వాత బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మరోసారి రామ్ చరణ్...
ఏపీ బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం సిద్ధం: ఏం ఉండబోతున్నాయంటే..?
ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టాలో త్వరలో నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. కూటమి...
జీవితాన్ని మార్చే 5 మహాభారత కథలు..
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు..! నెక్స్ట్ ఏంటీ..?
తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) నుండి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు అంశం ఇప్పుడు రాజకీయ చర్చల కేంద్రంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ, ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన...
సంజయే కమల దళపతి.. అధిష్టానం మొగ్గు ఆయనవైపే?
తెలంగాణలో బీజేపీకి పూర్తి సారథి ఎంపికకు వేగంగా కసరత్తు జరుగుతోంది. బీజేపీకి సంస్థాగతంగా 38 జిల్లాలు ఉండగా..50శాతం జిల్లాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించింది. పార్టీ సంస్థాగత నియమావళి ప్రకారం, 50శాతం జిల్లా అధ్యక్షుల...
Budget Allocation: బడ్జెట్ పద్దులు ప్రవేశపెట్టడం వెనక అసలైన మతలాబు ఇదే..!
ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టడం దేశ ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనంగా చెప్పవచ్చు. ప్రభుత్వం ఆదాయ-వ్యయాలను సమతుల్యం చేయడంతో పాటు, అభివృద్ధి ప్రణాళికలను రూపకల్పన చేసేందుకు ఇది ఒక ముఖ్యమైన సాధనంగా మారింది. కేంద్రం...
మహా కుంభమేళాకు రికార్డ్ స్థాయిలో భక్తులు
ప్రయాగ్ రాజ్లో మహాకుంభమేళా ఘనంగా కొనసాగుతోంది. వసంత పంచమి సందర్భంగా ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాల భక్తులు పోటీపడి పుణ్య స్నానాలు ఆచరించారు. అయితే ఇప్పటి వరకూ మహా కుంభమేళాకి 35 కోట్ల...
నిద్రలేమికి, విటమిన్స్కు సంబంధం ఉందని తెలుసా?
అందరికీ కూడా నిద్ర చాలా అవసరం. నిద్ర లేకపోతే మన శరీరం అలసిపోయి.. అనేక జబ్బుల బారిన పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిద్రలోనే మన శరీరంలోని కణాలు వాటికి అవి రిపేర్...















































