పచ్చిమిర్చిని లైట్ తీసుకోకండి..
పచ్చిమిర్చిని చాలామంది తినరు. కారం అని పక్కన పెట్టేసి కారంపొడిని రుచి కోసం, కలర్ కోసం వాడుతూ ఉంటారు. అయితే పచ్చిమిర్చిలో ఉన్న ఔషధ గుణాల వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు...
కోహ్లీ, నీ బ్యాటింగ్ ఇంత నెమ్మదిగా ఎప్పుడూ చూడలేదు! – ప్యాట్ కమ్మిన్స్ ఫన్నీ స్లెడ్జ్ వైరల్
ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ, క్రికెట్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. టోర్నమెంట్ ప్రారంభానికి ఒక నెలలోపే ఉండటంతో, అగ్రశ్రేణి ఆటగాళ్లు మళ్లీ యాక్షన్లోకి రానున్నారు. అయితే, ఈ...
కొమురవెల్లి మల్లన్న: భక్తుల సంఖ్య పెరుగుతున్న సౌకర్యాలు అంతంత మాత్రమే..!
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో కొమురవెల్లి మల్లన్న ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. ఏటా 25 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకుంటూ, ఆలయానికి సుమారు రూ.18 కోట్ల ఆదాయం తెచ్చిపెడుతున్నారు. అయితే,...
ఓటీటీలో పుష్పగాడి రూల్.. నిజంగానే ఇంటర్నేషనల్ లెవల్.. రికార్డులు విషయంలో అస్సలు తగ్గడం లేదుగా..!
అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా థియేటర్లలో విజృంభించిన తరువాత ఇప్పుడు ఓటీటీలోనూ తుఫాను సృష్టిస్తోంది. గతేడాది డిసెంబర్ 5న గ్రాండ్గా విడుదలైన ఈ...
Video: త్రివేణి సంగమంలో మోదీ పుణ్యస్నానం
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13నుంచి జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివేణి సంగంలో పవిత్ర స్నానాన్ని అచరించారు. త్రివేణీ సంగమంలో స్నానం చేసిన ప్రధాని మోదీ దాదాపు అరగంట పాటు...
మీ ఏరియాలో ఎయిర్ క్వాలిటీని ఒక సెకన్లో చెక్ చేసుకోవచ్చు..!
ప్రస్తుతం పల్లెటూళ్లలో నాణ్యమైన గాలిని పీల్చుకుంటున్నారు. కానీ సిటీల్లో మాత్రం ఎయిర్ పొల్యూట్ అయి చిన్నా, పెద్దా అందరినీ ఇబ్బంది పెడుతుంది. అయితే మీరు ఉండే ప్రాంతంలో గాలి నాణ్యతను తెలుసుకోవడానికి .....
ఇలా పని చేస్తే రోగాలు దూరం..
V5 News యూట్యూబ్ ఛానల్ లో పాపులర్ అయిన ఫ్యామిలీ డాక్టర్ షో లో ప్రముఖ Ortho specialist Dr. Venkata Ramana గారితో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వూలో ఆర్థోపెడిక్ సంబంధించిన...
హైదరాబాద్ హోటళ్లలో రహస్యంగా ఏమి కలుపుతున్నారు ? ఫుడ్ సేఫ్టీ దాడుల్లో బయటపడిన అసలు నిజాలు..
హైదరాబాద్ నగరంలోని హోటళ్లలో ఏమి జరుగుతోంది? ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నా, రెస్టారెంట్లు, దుకాణాలు నిబంధనలను కట్టుబట్టినట్లు అనిపించడం లేదు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన హోటళ్ల యజమానులు మాత్రం...
మహాకుంభ మేళా : రాజకీయనాయకులు, ధనవంతులు అక్కడే చనిపోవాలి – ఎంపీ పప్పూ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
మహాకుంభ మేళాలో పాల్గొనే రాజకీయ నాయకులు, ధనవంతులు అక్కడే మరణించి మోక్షాన్ని పొందాలని లోక్సభ ఎంపీ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి...
ప్రపంచ భద్రతకు పెనుసవాల్.. అణుబాంబును సిద్ధం చేస్తున్న మరో దేశం
అణుబాంబు అనే శబ్దం వినిపిస్తేనే భయానకత కనిపిస్తుంది. ఒకసారి ఇది భూమిపై పడితే అక్కడ జీవం మిగలదు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా 13,000 అణుబాంబులు ఉన్నాయి. రష్యా, అమెరికా, ఫ్రాన్స్, చైనా, బ్రిటన్,...















































