దేశవ్యాప్తంగా జనగణన షురూ.. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ స్వీయ వివరాలు నమోదు
భారతదేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న 'డిజిటల్ జనగణన-2027' (మొదటి దశ) ప్రక్రియకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం శ్రీకారం చుట్టారు. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా తొలిసారిగా ప్రవేశపెట్టిన...
మరో మూడు వారాల్లో ఇరాన్ యుద్ధం ముగింపు.. అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం ముగింపుపై అత్యంత కీలకమైన మరియు ఆశాజనకమైన ప్రకటన చేశారు. గత కొన్ని వారాలుగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు మరో రెండు మూడు వారాల్లోనే...
నేడే ఒంటిమిట్ట రామయ్య కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
భక్తులంతా ఎదురుచూస్తున్న ఒంటిమిట్ట శ్రీ కొదండ రామయ్య స్వామి కళ్యాణోత్సవం నేడు రాత్రి అత్యంత వైభవంగా జరగనుంది. ఈ దివ్య వేడుక కోసం ఆలయ ప్రాంగణాన్ని సంప్రదాయ అలంకరణలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు....
ఒరాకిల్లో ఉద్యోగాల కోత.. ప్రపంచవ్యాప్తంగా 30 వేలు, భారత్లో 12 వేల మంది తొలగింపు
గ్లోబల్ టెక్ దిగ్గజం ఒరాకిల్ (Oracle) ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించుకుంటోంది. ఈ ప్రక్రియలో భాగంగా భారతదేశంలో సుమారు 12,000 మంది ఉద్యోగులపై వేటు వేసినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి....
ఇకపై అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు – సీఎం చంద్రబాబు
అమరావతిని ఇకపై ఇంచు కూడా ఎవరూ కదిలించలేరని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు నేడు ఆయన నెల్లూరు జిల్లా వింజమూరులో 'పేదల సేవలో' కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు...
అమరావతికి రాజముద్ర.. రాజధాని చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం లోక్సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్...
వాహనదారులకు అలర్ట్.. నేటినుండి టోల్ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు బంద్
భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) దేశవ్యాప్తంగా టోల్ వసూళ్ల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేపట్టింది. నేటి నుండి (ఏప్రిల్ 1, 2026) జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద...
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాఖకు జాతీయ అవార్డులు.. సీఎం చంద్రబాబు అభినందనలు
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన 'నేషనల్ పంచాయతీ అవార్డ్స్-2026'లో ఏపీ ఏకంగా ఐదు ప్రతిష్టాత్మక...
నేటి నుండి అమలులోకి నూతన ఆదాయపు పన్ను చట్టం.. కొత్త ఇన్కమ్టాక్స్ రూల్స్ ఇవే!
భారతదేశ ప్రత్యక్ష పన్నుల వ్యవస్థలో ఒక నూతన అధ్యాయం నేటి నుండి (ఏప్రిల్ 1, 2026) ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన 'నూతన ఆదాయపు పన్ను...
దేశంలోనే తొలి ఓపెన్ క్వాంటమ్ కంప్యూటర్ ఏప్రిల్ 14న అందరికీ అందుబాటులోకి – సీఎం చంద్రబాబు
అమరావతిని కేవలం పరిపాలనా నగరంగానే కాకుండా, ప్రపంచస్థాయి హార్డ్వేర్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో ఐటీ...
















































