POPULAR NEWS
ఏపీలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్ పెంపు
రాష్ట్రంలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్ ను రూ.45 వేల నుంచి రూ.75 వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం...
తెలంగాణ సాయుధ పోరాటయోధుడు బొమ్మగాని ధర్మభిక్షం శతజయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళి
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బొమ్మగాని ధర్మభిక్షం శతజయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయనకు నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఆయన సమాజానికి చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. కమ్యూనిస్టు...
WORD CUP 2016
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1050 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1050 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 1050 కేసులతో కలిపి నవంబర్ 13, శుక్రవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం...
ఢిల్లీలో ఈడీ ఎదుట హాజరైన కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్
కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇవాళ ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఒక మనీలాండరింగ్ కేసుకి సంబంధించి ఆయన సోమవారం ఈడీ కార్యాలయంలో విచారణకు ఎదుర్కొన్నారు. ఎపిజె...
రెండో టెస్టులో బంగ్లాపై అద్భుత విజయం సాధించిన టీమిండియా
బంగ్లాదేశ్తో జరిగిన రెండు టెస్టు మ్యాచుల సిరీస్ను భారత్ 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. కాన్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచులో భారత్ 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని...
WRC Rally Cup
యూరోపియన్ ఫుట్ బాల్ ఛాంపియన్షిప్-2020 విజేతగా ఇటలీ
ఆదివారం నాడు లండన్ లోని వెంబ్లే స్టేడియంలో జరిగిన యూరోపియన్ ఛాంపియన్షిప్-2020 ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ పై ఇటలీ విజయం సాధించి విజేతగా నిలిచింది. ఈ పుట్ బాల్ టోర్నీలో ఇటలీ క్రీడాకారులు...
రాష్ట్రాలకు రూ.8,873.6 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులను విడుదల చేసిన కేంద్రం
కేంద్రప్రభుత్వం శనివారం నాడు 22 రాష్ట్రాలకు రూ.8,873.6 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులను విడుదల చేసింది. కేంద్ర హోమ్ శాఖ సిఫారసు మేరకు 2021-22 సంవత్సరానికి గానూ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్డీఆర్ఎఫ్)...
చైనాలో ఆర్థిక మాంద్యం.. సంచలన విషయాలు వెల్లడించిన షీ జిన్పింగ్
డ్రాగన్ కంట్రీ చైనా ఆర్థిక మాంద్యంతో అల్లాడిపోతోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన చైనా.. ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత నుంచి చైనా...
SPORT NEWS
- Advertisement -
CYCLING TOUR
గణేష్ నిమజ్జనం సందర్భంగా ఆ మూడు జిల్లాల్లో రేపు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
వినాయక చవితి పండుగ సందర్భంగా ఆగస్టు 31న ప్రారంభమయిన గణేష్ ఉత్సవాలు రేపు (సెప్టెంబర్ 9, శుక్రవారం) జరిగే నిమజ్జన శోభాయాత్రలతో ముగియనున్నాయి. నగరంలో రేపు నిర్వహించే గణేష్ నిమజ్జనం కోసం హుస్సేన్సాగర్...
పోసాని, వంశీ విషయంలో పోలీసుల సరికొత్త అస్త్రం
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..వైసీపీ పరిపాలన కాలంలో జరిగిన ఘటనలపై దృష్టి సారించింది. ముఖ్యంగా టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడిని సీరియస్ గా తీసుకుంది. అయితే ఈ కేసులో వల్లభనేని వంశీ...
ప్రశాంత్ కిషోర్ పార్టీ పేరు, లాంచ్ డేట్ ఫిక్స్
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ తాను కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా.. జన్ సురాజ్ పార్టీని తాను నెలకొల్పబోతున్నట్లు పీకే వెల్లడించారు. ప్రస్తుతం పీకే...
దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టులో సెంచరీ చేసిన భారత్ ఓపెనర్ కేఎల్ రాహుల్
టీమ్ ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ (122 నాటౌట్: 248 బంతుల్లో 16x4, 1x6) దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన తొలి టెస్టులో మొదటి రోజు ఆటలో సెంచరీ సాధించాడు. సఫారీ బౌలర్లపై రాహుల్ రోజు...
బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషుల విడుదలపై జోక్యం చేసుకోండి, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఎమ్మెల్సీ...
బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులకు ఉపశమనం కల్పిస్తూ గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై టీఆర్ఎస్ పార్టీ కీలక...
TENNIS
ఏపీని “కరోనా ఫ్రెండ్లీ స్టేట్” అంటున్నారు- పవన్ కళ్యాణ్
లాక్డౌన్ సడలింపుల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన మద్యం అమ్మకాల కోసం గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులను వినియోగించుకోవడం శోచనీయం, బాధాకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. భావి...
మన ఊరు-మన బడి కార్యక్రమం మొదటి విడతలో పనులు పూర్తయిన పాఠశాలలు రేపే ప్రారంభం
రాష్ట్రంలోని పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన మరియు మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిషాత్మకంగా చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మన...
- Advertisement -
LATEST ARTICLES
సీఎం విజయ్ క్రేజ్.. తమిళనాడు సీఎంఓ పేజీకి భారీగా పెరిగిన ఫాలోవర్లు
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ (CMO) సోషల్ మీడియా పేజీలకు ఫాలోవర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. సినీ రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చిన ఆయనకు...
వాహనదారులకు షాక్.. త్వరలో భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు బ్యారెల్కు 105 డాలర్ల మార్కును దాటి విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, దేశీయంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముడి చమురు ధరల...
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ కీలక సమావేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) కీలక అడుగులు వేస్తోంది. మంగళవారం నాడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధ్యక్షతన జరిగిన...
వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఫ్యూచర్ కాదు, రియాలిటీ – సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి "పొదుపు" మంత్రాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. బుధవారం నిడమర్రులో పర్యటించిన ఆయన, బైసర్ స్కిల్ వర్సిటీ మరియు...
కేంద్రం కీలక నిర్ణయం.. బంగారం, వెండిపై దిగుమతి సుంకం పెంపు
బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ (దిగుమతి సుంకం) పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులకు దారితీయనుంది. విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాలని మరియు ఇంధన...
అమరావతిలో బైసర్ స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, వారిలోని వృత్తి నైపుణ్యాలను అంతర్జాతీయ స్థాయికి చేర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో...
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి అస్వస్థత, ఆసుపత్రిలో చేరిక
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ అనారోగ్యంతో హర్యానాలోని గురుగ్రామ్లో ఉన్న మేదాంత ఆసుపత్రిలో చేరారు. గత కొంతకాలంగా శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె, రెగ్యులర్ చెకప్లో భాగంగా ఆసుపత్రికి...
తమిళనాడు అసెంబ్లీలో కీలక ఘట్టం.. బలపరీక్షలో నెగ్గిన సీఎం విజయ్
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది, ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకుని బలపరీక్షలో ఘనవిజయం సాధించారు. నేడు జరిగిన ఈ కీలక పరిణామంలో అధికార తమిళగ వెట్రి కళగం (TVK)...
నా కుమారుడు నిజంగా తప్పు చేస్తే 100 శాతం శిక్ష పడాల్సిందే – కేంద్ర మంత్రి బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన కుమారుడిపై నమోదైన కేసు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు నిజంగా తప్పు చేసి ఉంటే చట్టం ముందు ఎవరైనా...
ప్రధాని మోదీ సంచలన నిర్ణయం.. కాన్వాయ్లో వాహనాలు సగానికి తగ్గింపు
పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఇంధన పొదుపు దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక అడుగు వేశారు. దేశ ప్రజలకు పొదుపు మంత్రం పాటించాలని పిలుపునివ్వడమే కాకుండా, స్వయంగా తన...













































































