POPULAR NEWS
హైదరాబాద్ టు మచిలీపట్నం పోర్ట్ వయా అమరావతి
రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులను కలుపుతూ ప్రజెంట్ ఉన్న ఆరు లైన్ల నేషనల్ హైవేని ఎనిమిది లైన్లుగా మార్చి.. గ్రీన్ఫీల్డ్ హైవేగా తీర్చిదిద్దడానికి ఏపీ సీఎం చంద్రబాబు,, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...
రేపటి బంద్ కు ఏపీ ప్రభుత్వం సంఘీభావం : మంత్రి పేర్ని నాని
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి, కార్మిక సంఘాలు మార్చి 5, శుక్రవారం నాడు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ...
WORD CUP 2016
భారత్ యూపీఐ-సింగపూర్ పేనౌ మధ్య అనుసంధాన ప్రక్రియ, ఇకపై నగదు బదిలీ మరింత సులభం
భారతదేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) మరియు సింగపూర్ కి చెందిన పేనౌ మధ్య రియల్ టైమ్ పేమెంట్ లింకేజ్ యొక్క వర్చువల్ లాంచ్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు...
భారత మహిళల క్రికెట్ వన్డే జట్టు కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ కౌర్ , శ్రీలంకతో ఆడే భారత్ వన్డే, టీ20 జట్లు ఇవే…
భారత మహిళల క్రికెట్ వన్డే, టెస్టు జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్గా హర్మన్...
సీఏఏ, ఎన్ఆర్సీలను వ్యతిరేకించిన కాంగ్రెస్ కు ప్రశాంత్ కిషోర్ ప్రసంశలు
దేశంలో పలు ప్రాంతాల్లో సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ లకు వ్యతిరేకంగా ప్రజలు, విద్యార్థులు నిరసనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 11న ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సీడబ్ల్యూసీ...
WRC Rally Cup
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ : విజయం కోసం న్యూజిలాండ్ లక్ష్యం 139
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యుటీసీ) ఫైనల్ మ్యాచ్ చివరి రోజుకు చేరుకుంది. భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 170 పరుగులకు ఆలౌట్ అయింది....
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం చేయడంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)పై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో...
దేశంలో కరోనా: గత 24 గంటల్లో కొత్తగా 2593 పాజిటివ్ కేసులు, 44 మరణాలు
దేశవ్యాప్తంగా రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.59 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 2,593 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్...
SPORT NEWS
- Advertisement -
CYCLING TOUR
ఫెస్టివల్ సేల్స్ పేరుతో ఫ్లిప్కార్ట్, అమెజాన్ మోసం చేస్తున్నాయా?
ఎవరైనా స్మార్ట్ ఫోన్ కొనాలనుకున్నా.. ఇంటికి కావాల్సిన ఎలక్ట్రికల్ వస్తువులు కొనాలన్నా.. చివరకు బట్టలు కొనాలన్నా కూడా ఆన్ లైన్ ఫెస్టివల్ సేల్ వచ్చేవరకూ వెయిట్ చేస్తుంటారు. ఫెస్టివల్ సేల్లో చాలా తక్కువ...
కేరళలో ఇప్పటి వరకూ ఎన్ని విపత్తులు జరిగాయి?
తాజాగా వయనాడ్లో జరిగిన ప్రకృతి విలయతాండవంతో..కొన్నేళ్లుగా దేవభూమి కేరళపై ప్రకృతి పగ పట్టినట్టు కనిపిస్తుందన్న వాదన మరోసారి తెరమీదకు వస్తోంది. ప్రకృతి ప్రకోపంతో భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడుతున్న ఘటనలతో ...
కరోనా సెకండ్ వేవ్ లో 2, 3 రోజులకే తీవ్రత పెరుగుతోంది : మంత్రి ఈటల
కొవిడ్ వ్యాక్సిన్ కొరతను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో రోజుకు 10లక్షల మందికి కొవిడ్ వ్యాక్సిన్ అందించే సామర్థ్యం...
ఇంగ్లీష్ లో Have, Has లను ఎలా ఉపయోగించాలి? – KVR INSTITUTE
KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి...
వలంటీర్లకు వల..! విపక్షాలు విలవిల..!!
రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం అన్ని పార్టీలకూ జీవన్మరణ సమస్యగా మారింది. భారీ డైలాగులతో, భయంకరమైన సవాళ్లతో తెలుగుదేశం - జనసేన పార్టీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం...
TENNIS
ఇంగ్లాండ్ తో 5వ టెస్టుకు కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా, వైస్ కెప్టెన్ గా రిషబ్...
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో జూలై 1 నుంచి 5 వరకు ఐదవ రీషెడ్యూల్ టెస్ట్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ తో సిరీస్ లో భాగంగా నిర్ణయాత్మకమైన ఈ...
జూన్ 17 న తెలుగు రాష్ట్రాల సీఎంలతో పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్, లాక్డౌన్...
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, కరోనా కేసుల వివరాలు, కరోనా వ్యాప్తి చెందుతున్న విధానం...
- Advertisement -
LATEST ARTICLES
కేంద్రం కీలక నిర్ణయం.. చైనా పర్యాటకులపై వీసా ఆంక్షలు ఎత్తివేత
భారత్ మరియు చైనా మధ్య దౌత్యపరమైన సంబంధాల్లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. సుమారు నాలుగున్నర ఏళ్ల విరామం తర్వాత, చైనా పౌరులకు పర్యాటక వీసాలను (Tourist Visas) పునరుద్ధరించాలని భారత ప్రభుత్వం...
అనకాపల్లిలో రూ.5,400 కోట్ల క్లీన్ ఎనర్జీ ప్లాంట్కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ ఎనర్జీ హబ్గా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి వద్ద రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ నిర్మించ తలపెట్టిన...
వితంతువులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. జూన్ నుంచి కొత్త పింఛన్ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్లో అర్హులైన కొత్త లబ్ధిదారులకు వితంతు పింఛన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నెల నుంచి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వితంతువులకు పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి నారా...
మల్టీ నేషనల్ కంపెనీలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి – సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను పారిశ్రామికంగా అగ్రపథాన నిలిపేందుకు పెట్టుబడుల అమలుపై కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు. విదేశీ పర్యటనలు మరియు 'తెలంగాణ రైజింగ్' గ్లోబల్ సమ్మిట్ ద్వారా కుదుర్చుకున్న రూ. 8.24 లక్షల...
నెల రోజుల్లోగా పీపీపీ మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలవ్వాలి.. సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్యను బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) విధానంలో మంజూరైన వైద్య కళాశాలల నిర్మాణ పనులను నెల...
తమిళనాడు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వంలో సామాన్యులతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. చెన్నైలోని వివిధ పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే స్టార్ హీరోలు, రాజకీయ దిగ్గజాలు తమ...
పశ్చిమ బెంగాల్, తమిళనాడులో మొదలైన పోలింగ్.. భారీగా తరలివస్తున్న ఓటర్లు
దక్షిణ మరియు తూర్పు భారత దేశాల్లో ప్రజాస్వామ్య పండుగ ప్రారంభమైంది. ఇవాళ (గురువారం, ఏప్రిల్ 23, 2026) ఉదయం 7 గంటలకు పశ్చిమ బెంగాల్ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్...
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. కాళేశ్వరం, ఆర్టీసీ సమ్మె సహా పలు కీలకాంశాలపై చర్చ
రేపు (ఏప్రిల్ 23, 2026) తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు (ఏప్రిల్ 23, 2026) మధ్యాహ్నం 3 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ...
కామన్ మొబిలిటీ యాప్.. మెట్రో, బస్సు, ఎంఎంటిఎస్లకు ఒకే టికెట్
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం మరో భారీ ముందడుగు వేస్తోంది. నగరంలోని వివిధ ప్రజా రవాణా వ్యవస్థలన్నింటికీ కలిపి ఒకే టికెట్ లేదా కార్డును వినియోగించేలా...
అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన.. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ పొడిగింపు
అంతర్జాతీయ రాజకీయ యవనికపై నెలకొన్న ఉద్రిక్తతల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా మరియు ఇరాన్ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని (Ceasefire) మరికొంత కాలం...











































































