Trending Now
POPULAR NEWS
కరోనా నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్స్ ల కాలపరిమితి పెంచుతూ నిర్ణయం
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ మార్చ్...
‘అసాని’ తుఫాన్ ఎఫెక్ట్: తెలంగాణలో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం
అసాని తుఫాన్ కారణంగా రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లోని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని కారణంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు...
WORD CUP 2016
దేశంలో ఇప్పటికే 55 లక్షలకు పైగా కరోనా పరీక్షలు, కోలుకున్నవారి శాతం 49.95%
జూన్ 13, శనివారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,08,993 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 7,135...
ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ గా నియమితులైన ప్రొఫెసర్ లింబాద్రి
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నూతన చైర్మన్ గా ప్రొఫెసర్ లింబాద్రి నియమితులయ్యారు. ఇప్పటివరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ గా వ్యవహరించిన తుమ్మల పాపిరెడ్డి పదవీకాలం ముగిసింది. దీంతో ప్రస్తుతం ఉన్నత విద్యామండలి...
ఎస్ఈసీ అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ, జనసేన, బీజేపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కొనసాగింపుపై చర్చించడంతో పాటుగా, సూచనలు తీసుకునేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం...
WRC Rally Cup
ఎంపీ అరవింద్ ఈ మూడేళ్లలో పసుపు రైతులకు చేసిందేమీ లేదు – టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ మూడేళ్లలో పసుపు రైతులకు చేసిందేమీ లేదని మండిపడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పసుపు బోర్డు కోసం 2016లో...
తెలంగాణలో మరో 7 కరోనా పాజిటివ్ కేసుల నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 18, బుధవారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13 కు చేరుకుంది. బుధవారం ఒక్కరోజే ఎనిమిది మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. ఇండోనేషియాకు చెందిన ఏడుగురి...
తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుతో నటుడు బాలకృష్ణ భేటీ
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, ఆర్ధిక శాఖల మంత్రి హరీశ్ రావుతో సోమవారం నాడు ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావుతో బసవతారకం...
SPORT NEWS
- Advertisement -
CYCLING TOUR
కిలో ఉన్ని ధర ₹50 వేలా? అజర్బైజాన్ ‘అల్పాకా ఫామ్’లో విస్తుపోయే నిజాలు!
అజర్బైజాన్ పర్యటనలో ఉన్న వ్లాగర్ Manogna Suryadevara తన తాజా వీడియోలో అక్కడి విశేషమైన Alpaca Farmను పరిచయం చేశారు. గబాలా నగరం నుండి బాకు వెళ్లే దారిలో ఉన్న ఈ ఫామ్,...
నెల రోజుల్లోగా పీపీపీ మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలవ్వాలి.. సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్యను బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) విధానంలో మంజూరైన వైద్య కళాశాలల నిర్మాణ పనులను నెల...
కేరళలో కొత్తగా 6468 కరోనా కేసులు, 23 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. దేశంలోనే అత్యధిక యాక్టీవ్ కేసులు ఉండడంతో పాటుగా దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ మొత్తం కరోనా కేసుల్లో ఎక్కువగా కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో...
నల్లగొండ జిల్లాలో కూలిన శిక్షణ హెలికాప్టర్.. ఇద్దరు పైలట్స్ మృతి
తెలంగాణ లోని నల్లగొండ జిల్లాలో ఈరోజు (శనివారం) ప్రమాదం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా చెలకుర్తి, తుంగతుర్తి గ్రామాల మధ్య పొలాల్లో ఒక శిక్షణ విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో పైలట్తో పాటు ట్రైనీ...
ఏపీలో కొత్తగా 5674 కరోనా పాజిటివ్ కేసులు, 45 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 1,03,935 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 5,674...
TENNIS
సోషల్ మీడియాతో టైమ్ పాస్ వద్దు.. ఫ్యామిలీతో సమయం గడపడం ముద్దు
హెల్త్ ఈజ్ వెల్త్ అన్న మాట చిన్నప్పటి నుంచీ వింటూనే ఉన్నాం. అందుకే అంతా ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ పెద్దలు పదేపదే చెప్పే మాటలు వింటూనే పెరిగాం. అయితే ఉరుకుల పరుగుల బిజీ...
బీహార్ ఎన్నికలతో పాటే దేశంలో ఉపఎన్నికల నిర్వహణ
దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నిర్వహణ గురించి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ సమావేశం జరిగింది. ప్రస్తుతం శాసనసభ/పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి 65 చోట్ల ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో...
- Advertisement -
LATEST ARTICLES
అనకాపల్లిలో రూ.5,400 కోట్ల క్లీన్ ఎనర్జీ ప్లాంట్కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ ఎనర్జీ హబ్గా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి వద్ద రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ నిర్మించ తలపెట్టిన...
వితంతువులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. జూన్ నుంచి కొత్త పింఛన్ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్లో అర్హులైన కొత్త లబ్ధిదారులకు వితంతు పింఛన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నెల నుంచి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వితంతువులకు పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి నారా...
మల్టీ నేషనల్ కంపెనీలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి – సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను పారిశ్రామికంగా అగ్రపథాన నిలిపేందుకు పెట్టుబడుల అమలుపై కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు. విదేశీ పర్యటనలు మరియు 'తెలంగాణ రైజింగ్' గ్లోబల్ సమ్మిట్ ద్వారా కుదుర్చుకున్న రూ. 8.24 లక్షల...
నెల రోజుల్లోగా పీపీపీ మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలవ్వాలి.. సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్యను బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) విధానంలో మంజూరైన వైద్య కళాశాలల నిర్మాణ పనులను నెల...
తమిళనాడు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వంలో సామాన్యులతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. చెన్నైలోని వివిధ పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే స్టార్ హీరోలు, రాజకీయ దిగ్గజాలు తమ...
పశ్చిమ బెంగాల్, తమిళనాడులో మొదలైన పోలింగ్.. భారీగా తరలివస్తున్న ఓటర్లు
దక్షిణ మరియు తూర్పు భారత దేశాల్లో ప్రజాస్వామ్య పండుగ ప్రారంభమైంది. ఇవాళ (గురువారం, ఏప్రిల్ 23, 2026) ఉదయం 7 గంటలకు పశ్చిమ బెంగాల్ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్...
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. కాళేశ్వరం, ఆర్టీసీ సమ్మె సహా పలు కీలకాంశాలపై చర్చ
రేపు (ఏప్రిల్ 23, 2026) తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు (ఏప్రిల్ 23, 2026) మధ్యాహ్నం 3 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ...
కామన్ మొబిలిటీ యాప్.. మెట్రో, బస్సు, ఎంఎంటిఎస్లకు ఒకే టికెట్
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం మరో భారీ ముందడుగు వేస్తోంది. నగరంలోని వివిధ ప్రజా రవాణా వ్యవస్థలన్నింటికీ కలిపి ఒకే టికెట్ లేదా కార్డును వినియోగించేలా...
అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన.. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ పొడిగింపు
అంతర్జాతీయ రాజకీయ యవనికపై నెలకొన్న ఉద్రిక్తతల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా మరియు ఇరాన్ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని (Ceasefire) మరికొంత కాలం...
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. బదిలీలకు రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా రాష్ట్రంలో కొనసాగుతున్న ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ బుధవారం...













































































