చలికాలంలో ఈ ఆకుకూర తప్పనిసరిగా తినండి..
మిగిలిన అన్ని కాలాల కంటే కూడా చలికాలంలో కాస్త ఎక్కువగా కేర్ తీసుకోవాలి. చలి కాలంలో మీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. దీనికోసం పోషక విలువలున్న...
భారీ బడ్జెట్ సినిమాలపై బెనిఫిట్ షోల రద్దు ప్రభావం
తెలంగాణలో ఇక నుంచి ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవని, సినిమా టికెట్ల ధరలు పెంచబోమని ఇటీవల సర్కారు ప్రకటించడంతో భారీ బడ్జెట్ సినిమాలపై ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది చర్చనీయాంశంగా మారింది. సంధ్య థియేటర్...
ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు: కొత్త చరిత్ర సృష్టిస్తున్న తెలంగాణ! వీడియో వైరల్..
తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్ జెండర్లకు సరికొత్త గౌరవాన్ని కల్పిస్తూ, సమాజంలో ఒక మార్గదర్శకంగా నిలుస్తోంది. గతంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులను ఇబ్బంది పెట్టేవారిగా కించపరిచిన ట్రాన్స్ జెండర్లను, ఇప్పుడు ట్రాఫిక్ నియంత్రణలో...
సినీ, రాజకీయ రంగాలలో హీటెక్కుతున్న అల్లు అర్జున్ కేసు వ్యవహారం
సంధ్య థియేటర్ ఘటన తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈనెల 4న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఆమె...
అమెజాన్ వ్యవస్థాపకుడు రెండో పెళ్లికి అంత ఖర్చు పెడుతున్నారా?
దిగ్గజ కంపెనీ అయిన అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ త్వరలో తన ప్రేయసి లారెన్ శాంచెజ్ను పెళ్లి చేసుకోనున్నారు. ఇదివరకే నిశ్చితార్థం కూడా జరిగింది. డిసెంబర్ 28న పెళ్లి చేసుకోనున్నట్లు...
తిరుమలలో భక్తుల తాకిడి: హుండీ ఆదాయం రికార్డు, వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు!
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ మరింత ఉధృతమవుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు సోమవారం నాడు 65,656 మంది భక్తులు తరలివచ్చారు. వారిలో 24,360 మంది తలనీలాలు సమర్పించి తమ మొక్కులు...
పీఎఫ్ వడ్డీ తనిఖీ ఎలా చేయాలి? ఉద్యోగుల భవిష్యత్తు కోసం కీలక సమాచారం
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగుల భవిష్యత్తును సురక్షితం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో ఉద్యోగి జీతం నుంచి 12 శాతం, అలాగే ఆయా సంస్థ...
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025: భారత్-పాకిస్తాన్ భారీ పోరుకు ముసాయిదా షెడ్యూల్ విడుదల!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్కు సంబంధించిన ముసాయిదా షెడ్యూల్ ఇటీవల బయటకు వచ్చింది. ఇందులో, భారత్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్య భారీ పోరు గురించి కీలక సమాచారం అందింది. షెడ్యూల్...
కడప కార్పొరేషన్లో కుర్చీల వివాదం
కడప మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న మేయర్-ఎమ్మెల్యే మధ్య వివాదం రసాభాసగా మారింది. సర్వసభ్య సమావేశాల్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ కేటాయించకపోవడం, దాని మీద టీడీపీ-వైసీపీ మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకోవడం హైలైట్గా...
బిర్యానీ ప్లేట్లో బ్లేడ్ వచ్చింది.. ఎక్కడో తెలుసా..?
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్లోని ఆదర్శ్ బార్ అండ్ రెస్టారెంట్లో రెస్టారెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యం మరొకసారి బయటపడింది. బిర్యానీ తినేందుకు రెస్టారెంట్కి వెళ్లిన కస్టమర్లు అక్కడ అనూహ్య అనుభవాన్ని ఎదుర్కొన్నారు. బిర్యానీ ఆర్డర్...














































