విటమిన్లు, ఖనిజాల గని కీరాదోస.. కుకుంబర్ డైలీ మెనూలో యాడ్ చేస్తే ఎన్ని లాభాలో..
కరోనా తర్వా చాలా మంది ఆరోగ్యంపై కేర్ తీసుకుంటున్నారు. ఆరోగ్యం విషయంలో మునపటి కంటే ఎక్కువ ఇబ్బందులు తలెత్తడంతో పాటు.. వాతావరణ కాలుష్యం. నాణ్యమైన ఆహారం లభించకపోవడం వల్ల కొన్ని ప్రత్యేక పదార్థాలను...
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోనే అత్యధిక వర్షపాతం నమోదు
బంగాళాఖాతంలో నైరుతి ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మెల్లగా బలపడింది. దీనివల్ల ఏపీలోని పలు జిల్లాల్లో వచ్చే 48 గంటల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం...
హౌస్ మేట్స్ను తిట్టడమే పనిగా పెట్టుకున్న ప్రేరణ.. నెగిటివిటీని మూట కట్టుకుంటున్న కన్నడ భామ
బిగ్ బాస్ సీజన్ 8లో ఈ వారం బిగ్ బాస్ హౌస్ కి మెగా చీఫ్ అయిన ప్రేరణ.. తన ప్రవర్తనతో బోలెడంత నెగటివిటీ ని మూటగట్టుకుంది. ఒక విధంగా చెప్పాలంటే మెగా...
ప్రాణాలు తీస్తోన్న పెయిన్ కిల్లర్.. అమెరికాను వణికిస్తున్న చిన్న డ్రగ్
అగ్రరాజ్యం అమెరికాను సింథటిక్ డ్రగ్ అనే సమస్య పట్టి పీడిస్తోంది. సరిగ్గా కరోనా మహమ్మారిలాగే రోజుకు వందల మంది ప్రాణాలను తీస్తూ అమెరికాను అంతర్లీనంగా నాశనం చేస్తోంది. దీని దాటికి బలైపోతున్నవారిలో మెజారిటీగా...
రెరాకు అత్యధిక ఫిర్యాదులు ఇవే.. ఫ్లాట్ పూర్తి చేయరు.. డబ్బులివ్వరు..!
ప్రతి మనిషికి సొంతిల్లు అనేది ఒక కల. దీన్ని ఆసరాగా చేసుకొనే కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ముంచేస్తున్నాయి. ఫలానా తేదీకల్లా ఫ్లాట్ అప్పగిస్తామంటూ ప్రజలను ఆకర్షిస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీలు..ఆ మాట...
పవన్ కళ్యాణ్ అలాంటి మనస్థత్వం ఉన్న వ్యక్తి: అల్లు అర్జున్
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న పాపులర్ టాక్ షో ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే’ సీజన్ 4 విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా వచ్చిన నాల్గవ ఎపిసోడ్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్గా పాల్గొని...
కేటీఆర్ కొవ్వు కరిగించాలి.. బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలి: ధర్మపురి అర్వింద్
బీజేపీ ఎంపీ ధర్మపురి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై విరుచుకుపడ్డారు. అర్వింద్ మాట్లాడుతూ, వికారాబాద్ జిల్లా కలెక్టర్పై జరిగిన దాడి ఘటనలో కేటీఆర్ పాత్ర ఉందని ఆరోపించారు. లగచర్లలో కలెక్టర్పై దాడి, ఈసంపల్లిలో...
లగచర్ల ఘటనపై పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆగ్రహం
రైతులను నష్టపెట్టాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని, వారి సమస్యలను వినడానికి, పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి . రైతుల ముసుగులో అధికారులపై దాడులు జరిపే...
కార్తీక దీపోత్సవ విశిష్టత తెలుసుకొండి..
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి అందరికీ సుపరిచితమే. 12 నెలల్లో 12 భాషలు నేర్చుకున్న ఘనత స్వామివారికుంది. వేద విద్యని సమస్త సమాజానికి విస్తరింపజేయడానికి ఎన్నో వేదాశ్రమాలను కూడా ఆయన స్థాపించారు....
ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్.. రంగంలోకి ప్రసార భారతి
ప్రస్తుతం ఓటీటీ రంగంలో ప్రైవేటు కంపెనీల హవా కొనసాగుతోంది. దేశంలో దాదాపు 78 ఓటీటీ సర్వీసులు ఉండగా, వాటి సబ్స్క్రిప్షన్ ఛార్జీలు సామాన్యులకు అందని రీతిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సామాన్యుల కోసం...














































