ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా సౌలభ్యం.. గడువు ప్రకటించిన కేంద్ర మంత్రి
ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) చందాదారులు తమ పీఎఫ్ నిధులను ఉపసంహరించుకునే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా, త్వరలో ఏటీఎంలు మరియు యూపీఐ (UPI)...
విశాఖలో ‘జీఎంఆర్-మాన్సాస్ ఎడ్యుసిటీ’.. ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఐటీ రంగంతో పాటు ఇతర కీలక రంగాల అభివృద్ధిపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం, విశాఖపట్నం సమీపంలో భోగాపురం అంతర్జాతీయ...
ప్రధాని మోదీ జోర్డాన్ పర్యటన.. కుదిరిన పలు కీలక ఒప్పందాలు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా తొలి అంచెగా జోర్డాన్లో పర్యటించారు. ఈ సందర్భంగా జోర్డాన్ రాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్ తో సమావేశమై...
మెగా PTMలో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల చిలకలూరిపేటలో జరిగిన 'మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్'లో విద్యార్థులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం, ఆయన చొరవతో చిలకలూరిపేటలోని శారదా జిల్లా పరిషత్...
ఢిల్లీ పర్యటనలో మంత్రి లోకేష్.. పలువురు కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి కేంద్రం సహకారం కోరుతూ పలువురు కేంద్ర మంత్రులతో కీలక భేటీలు జరుపుతున్నారు. దీనిలో భాగంగా కేంద్ర రైల్వే,...
అమరావతిలో ‘పొట్టి శ్రీరాములు’ భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. తెలుగు రాష్ట్రాల ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని భవిష్యత్ తరాలకు గుర్తుంచుకునేలా...
“నీ మనసు నాకు తెలుసు” – Couple Challenge
Life of Santhi యూట్యూబ్ ఛానెల్లో సుక్మాన్, శాంతి దంపతులు చేసిన 'నీ మనసు నాకు తెలుసు' కపుల్ ఛాలెంజ్లో ఇద్దరూ ఒకరి గురించి మరొకరు ఎంత బాగా తెలుసనేది సరదా ప్రశ్నలతో...
ఘనంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
ప్రముఖ దివంగత సినీ నేపథ్య గాయకుడు, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీ బాలు) విగ్రహాన్ని ఈ రోజు (సోమవారం) హైదరాబాద్లోని రవీంద్రభారతి ప్రాంగణంలో ఆవిష్కరించారు. బాలు సోదరి, ప్రముఖ...
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన త్వరలో కీలక భేటీ
తెలంగాణలో రైతులకు సంబంధించిన నీటి హక్కులు, సాగునీటి ప్రాజెక్టులపై ఉధృతమైన పోరాటానికి దిగాలని ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె....
H-1B, H-4 వీసాలపై నేటి నుంచే వెట్టింగ్ ప్రారంభం
అమెరికా వీసా నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై హెచ్-1బీ (H-1B), హెచ్-4 (H-4) వీసాల దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను కూడా పూర్తిస్థాయిలో పరిశీలించి, స్క్రీనింగ్ చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది....













































