టీమిండియా క్రికెటర్ శ్రీచరణికి భారీ నజరానా అందించిన మంత్రి లోకేష్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా మరో కీలక అడుగు వేసింది. మహిళల వన్డే ప్రపంచ కప్లో టీమ్ ఇండియా తరపున అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ శ్రీచరణికి ఇచ్చిన హామీని...
ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. ఇథియోపియా అత్యున్నత పురస్కారం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల్లో భాగంగా మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఇథియోపియా పర్యటనలో ఉన్న ఆయనకు ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'నిషాన్ ఆఫ్ ఇథియోపియా' (Nishan of...
భారతి సిమెంట్స్కి ఏపీ ప్రభుత్వం నోటీసులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతి సిమెంట్స్తో పాటు ఇతర సిమెంట్ సంస్థలకు గతంలో కేటాయించిన మైనింగ్ లీజుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా లీజులు మంజూరైనట్టు ప్రాథమిక విచారణలో తేలడంతో, వాటిని...
తెలంగాణ పల్లె పోరు.. ఉత్కంఠగా మూడో విడత పోలింగ్
తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు ముగియగా, బుధవారం (డిసెంబర్ 17, 2025) మూడో విడత పోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల...
నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా, రాహుల్ గాంధీలకు ఊరట
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ను పరిగణనలోకి తీసుకోవడానికి ఢిల్లీ...
మాజీ సీఎం జగన్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్
మంగళగిరిలో జరిగిన పోలీసు కానిస్టేబుళ్ల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరిని...
ఏపీలో పోలీసు కొలువుల పండుగ.. సీఎం, డిప్యూటీ సీఎం చేతులమీదుగా నియామక పత్రాల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్లోని పరేడ్ మైదానంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన 5,757 మంది అభ్యర్థులకు లాంఛనంగా నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం...
అజర్బైజాన్ టూర్: గబాలా స్నో మౌంటెన్స్లో విభిన్నమైన డోమ్ స్టే
తెలుగు ట్రావెల్ వ్లాగర్ మనోజ్ఞ సూర్యదేవర అజర్బైజాన్ పర్యటనలో భాగంగా గబాలాలోని ఒక అద్భుతమైన రిసార్ట్లో విభిన్నమైన 'గ్లాంపింగ్ డోమ్ స్టే' అనుభవాన్ని పంచుకున్నారు. సాధారణ హోటల్ రూమ్లకు భిన్నంగా ఉండే ఈ...
ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా సౌలభ్యం.. గడువు ప్రకటించిన కేంద్ర మంత్రి
ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) చందాదారులు తమ పీఎఫ్ నిధులను ఉపసంహరించుకునే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా, త్వరలో ఏటీఎంలు మరియు యూపీఐ (UPI)...
విశాఖలో ‘జీఎంఆర్-మాన్సాస్ ఎడ్యుసిటీ’.. ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఐటీ రంగంతో పాటు ఇతర కీలక రంగాల అభివృద్ధిపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం, విశాఖపట్నం సమీపంలో భోగాపురం అంతర్జాతీయ...















































