అక్రమ వలసదారులకు భారీ జరిమానాలు, ఆస్తుల జప్తు
గ్రేట్ అమెరికా మేక్ ఎగైన్ నినాదంతో భారీ మెజారిటీతో గెలిచిన డొనాల్డ్ ట్రంప్.. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక అక్రమ వలసదారులపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ...
గేదె, ఆవు పాలల్లో ఏవి మంచివి?
పాలు పౌష్టికాహారం అని డాక్టర్లు చెప్పడంతో.. చిన్నప్పటి నుంచీ తమ పిల్లలకు ప్రతీ రోజూ పాలు తాగడాన్ని పెద్దవాళ్లు అలవాటు చేస్తారు. పాలులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు వంటి ఎన్నో...
చైర్మన్ చంద్రబాబు.. వైస్ చైర్మన్ పవన్ కళ్యాణ్
నారా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా మాత్రమే కాదు. పలు సంస్థలకు చైర్మన్గానూ వ్యవహరిస్తున్నారు. ఏపీలో అన్ని పనులను చక్కబెట్టడానికి, అభివృద్ధిని శరవేగంగా పట్టాలెక్కించడానికి ఆయన చైర్మన్ గా కూడా బాధ్యతలను భుజాన...
ఆలుతో చేసిన వంటకాలంటే బాగా ఇష్టమా? అయితే ఒక్క క్షణం ఇది చదవండి..
మారిన జీవనవిధానానికి తగినట్లుగా మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణంలో జరుగుతున్న మార్పుల వల్ల ఇప్పుడు కొత్త కొత్త వ్యాధులు , ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడే వారి...
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు
ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంతగా ఎండలు దంచికొడుతున్నాయి. ఫిబ్రవరి ఎంటర్ అవకముందే భానుడు భగభగమండిపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోయారు. మార్చిలోనూ అదే రేంజ్లో ఉష్ణోగ్రతలు పెరిగినా.. ద్రోణి ప్రభావంతో...
అందరూ రామాయణం, మహాభారతం చదవాలి: వెంకయ్యనాయుడు
నెల్లూరు జిల్లా డి .చౌటుపాళెంలో తాజాగా జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న వెంకయ్య నాయుడు.. తన ప్రసంగాల్లో రామాయణం, మహాభారతం నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చంటూ అందరికీ పిలుపునిచ్చారు. రామాయణంలో శ్రీరాముడు ఆదర్శ...
ట్రంప్ సుంకాలతో అమెరికన్ ఆర్థిక వ్యవస్థ ప్రభావంపై చైనా ఏఐ వీడియో వైరల్..
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత రోజుకో నిర్ణయంతో అందరినీ బెంబేలెత్తిస్తున్నారు. తాజాగా ప్రపంచ దేశాలన్నింటిపైనా ప్రతీకార సుంకాలు విధించారు. కొన్ని దేశాలపై ఎక్కువ సుంకాలు, మరి కొన్ని దేశాలపై...
మావోయిస్టుల అడ్డాలో నిర్భయంగా అడుగుపెట్టిన పవన్..
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దూకుడు మీద ఉన్నారు. తాజాగా గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టిన పవన్.. అడవి తల్లి బాట పేరుతో గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించాలనే...
ఇంధన ధరల పెంపు: పెట్రోల్, డీజిల్ లీటరుకు రూ.2 పెంపు
ఇంధన వినియోగదారులకు మరోసారి చేదు వార్త. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వాహనదారులకు షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు రూ.2 చొప్పున పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది....
ఆర్థిక ప్రగతిలో ఆంధ్రప్రదేశ్
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన ఆర్థిక పునరుత్థానానికి ఊపందుకుంది. స్థిర ధరల ప్రకారం రాష్ట్రం 8.21 శాతం వృద్ధి రేటు నమోదు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రాధాన్యతను పొందింది. కేంద్ర...











































