ఆన్లైన్ vs ఆఫ్లైన్ రైలు టికెట్ ధరల్లో తేడా ఎందుకు?
రైలు ప్రయాణం కోసం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు కొన్ని అదనపు ఛార్జీలు ఉండటం గమనించే ఉంటారు. ఆన్లైన్లో బుక్ చేసుకోవడం మంచి ఆప్షనా? లేక కౌంటర్ వద్ద టికెట్ తీసుకోవడమే మంచిదా? ఎందుకు...
మహా శివరాత్రి 2025..పూజా విధానం.. తేదీ & శుభ ముహూర్తం ఇదే
హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, ప్రతి సంవత్సరం మాఘ మాసం క్రిష్ణ పక్షంలోని చతుర్దశి తిథికి మహా శివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు. శివభక్తులకు ఈ పండుగ అత్యంత విశిష్టమైనది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా...
ఈకలేని కోడిపుంజు.. నడుస్తుంది.. తింటోంది.. స్థానికుల ఆశ్చర్యం
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ప్రభావంతో కోళ్ల పేరు వింటేనే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. లక్షలాది కోళ్లు మృత్యువాత పడటంతో, ప్రజలు కోళ్ల వినియోగాన్ని తగ్గిస్తున్నారు. అయితే, బర్డ్ ఫ్లూ అంశాన్ని...
కొత్త సీఈసీ.. జ్ఞానేశ్కుమార్
ప్రస్తుత ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్ పదవీ కాలం ఫిబ్రవరి 18తో ముగియడంతో.. కేంద్ర న్యాయశాఖ కొత్త సీఈసీని నియమించింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా జ్ఞానేశ్కుమార్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆమోదముద్ర వేసినట్లు...
ఆలస్యంగా రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగం పనులు
తెలంగాణ సూపర్ గేమ్ ఛేంజర్గా చెబుతూ కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంతో ఈ...
ఏపీలో పర్సెప్షన్ ట్రాకింగ్ సమీక్ష..
ఏపీ సీఎం చంద్రబాబు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ల అంశంపై కీలక ఆదేశాలను జారీ చేశారు. దీపం పథకం, ఆర్టీసీ సర్వీసులు, రేషన్ బియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు.....
ఆముదాన్ని రోజూ నాభిపై మసాజ్ చేస్తే ఎన్నో ఉపయోగాలు..
మన శరీరంలో బొడ్డు అనేక భాగాలకి కనెక్ట్ అయి ఉంటుంది. అందుకే ఆముదాన్ని నాభికి అప్లై చేస్తే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలా తరచూ చేయడం వల్ల...
ఏపీలో మండుతున్న ఎండలు
ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండలు దంచి కొట్టేలా ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే ఎండలు ఇలా ఉంటే.. నడి వేసవిలో ఎలా ఉంటుందోనని ఏపీ...
video: అందరూ చూస్తుండగానే అదుపుతప్పిన విమానం.. అంతలోనే అగ్నిప్రమాదం..
కారణం తెలియని పరిస్థితిలో, విమానం ల్యాండ్ అయిన వెంటనే పైలట్ అదుపు కోల్పోవడంతో రన్వేపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మంది గాయపడగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన...
వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్..
ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మహాలక్ష్మీ పథకం కింద తెలంగాణ వ్యాప్తంగా ఆధార్ కార్డ్ ఉన్న ప్రతీ మహిళకు ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న తెలంగాణ ఆర్టీసీ..ఇప్పుడు మరో అదిరిపోయే...











































