Video: త్రివేణి సంగమంలో మోదీ పుణ్యస్నానం
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13నుంచి జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివేణి సంగంలో పవిత్ర స్నానాన్ని అచరించారు. త్రివేణీ సంగమంలో స్నానం చేసిన ప్రధాని మోదీ దాదాపు అరగంట పాటు...
మీ ఏరియాలో ఎయిర్ క్వాలిటీని ఒక సెకన్లో చెక్ చేసుకోవచ్చు..!
ప్రస్తుతం పల్లెటూళ్లలో నాణ్యమైన గాలిని పీల్చుకుంటున్నారు. కానీ సిటీల్లో మాత్రం ఎయిర్ పొల్యూట్ అయి చిన్నా, పెద్దా అందరినీ ఇబ్బంది పెడుతుంది. అయితే మీరు ఉండే ప్రాంతంలో గాలి నాణ్యతను తెలుసుకోవడానికి .....
ఇలా పని చేస్తే రోగాలు దూరం..
V5 News యూట్యూబ్ ఛానల్ లో పాపులర్ అయిన ఫ్యామిలీ డాక్టర్ షో లో ప్రముఖ Ortho specialist Dr. Venkata Ramana గారితో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వూలో ఆర్థోపెడిక్ సంబంధించిన...
హైదరాబాద్ హోటళ్లలో రహస్యంగా ఏమి కలుపుతున్నారు ? ఫుడ్ సేఫ్టీ దాడుల్లో బయటపడిన అసలు నిజాలు..
హైదరాబాద్ నగరంలోని హోటళ్లలో ఏమి జరుగుతోంది? ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నా, రెస్టారెంట్లు, దుకాణాలు నిబంధనలను కట్టుబట్టినట్లు అనిపించడం లేదు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన హోటళ్ల యజమానులు మాత్రం...
మహాకుంభ మేళా : రాజకీయనాయకులు, ధనవంతులు అక్కడే చనిపోవాలి – ఎంపీ పప్పూ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
మహాకుంభ మేళాలో పాల్గొనే రాజకీయ నాయకులు, ధనవంతులు అక్కడే మరణించి మోక్షాన్ని పొందాలని లోక్సభ ఎంపీ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి...
ప్రపంచ భద్రతకు పెనుసవాల్.. అణుబాంబును సిద్ధం చేస్తున్న మరో దేశం
అణుబాంబు అనే శబ్దం వినిపిస్తేనే భయానకత కనిపిస్తుంది. ఒకసారి ఇది భూమిపై పడితే అక్కడ జీవం మిగలదు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా 13,000 అణుబాంబులు ఉన్నాయి. రష్యా, అమెరికా, ఫ్రాన్స్, చైనా, బ్రిటన్,...
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోరుకు సాగుతున్న పోలింగ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర సామాన్యల నుంచి ప్రముఖుల వరకు ఓటు హక్కు...
Bullet Train: హైదరాబాద్ లో ఎక్కితే రెండు గంటల్లో బెంగళూరుకు..బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ లో కీలక ముందడుగు..!
హైదరాబాద్ వాసులు బుల్లెట్ రైలు ఎక్కే రోజులు ఎంతో దూరంలో లేవు. దేశంలోని ప్రధాన నగరాలను హై-స్పీడ్ రైలు నెట్వర్క్ ద్వారా అనుసంధానించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో మరో కీలక అడుగు పడింది. రైల్వే...
ఓటీటీలోకి గేమ్ ఛేంజర్.. ఎప్పటి నుంచి స్ట్రీమీంగ్ ఎక్కడ అంటే.. !
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం "గేమ్ ఛేంజర్". వినయ విధేయ రామ తర్వాత బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మరోసారి రామ్ చరణ్...
ఏపీ బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం సిద్ధం: ఏం ఉండబోతున్నాయంటే..?
ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టాలో త్వరలో నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. కూటమి...











































