కంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే..
ప్రస్తుతం చిన్నా లేదు పెద్దా లేదు అందరికీ కంటి సమస్యలు కామన్ అయిపోయాయి. సరైన పోషకాహారం అందకపోవడం, ఎక్కువసేపు చీకటిగా లేదా మసక వెలుతురుగా ఉన్న గదుల్లో ఉండడం, ఎండ లేదా వెలుతురు...
విశాల్ ఆరోగ్యం గురించి అసలు నిజం చెప్పిన ఖుష్బూ..
ఈ మధ్య సోషల్ మీడియాలో ఏ ప్లాట్ ఫామ్ చూసినా తమిళ హీరో విశాల్ వీడియోలే కనిపిస్తున్నాయి. తాజాగా మదగజరాజు సినిమా ఈవెంట్లో విశాల్ ఊహించని లుక్లో కనిపించడం చూసి అభిమానులు షాకయ్యారు....
జనవరి 26 కోసం రైతన్నల ఎదురుచూపులు
తెలంగాణ రైతులంతా జనవరి 26 కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే..వారందరికీ జనవరి 26 గణతంత్ర దినోత్సవం మాత్రమే కాదు..తమకు భరోసా నిధులు అందే పండగరోజు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై కసరత్తులు పూర్తి...
అభిమాని శ్రీతేజ్తో అల్లు అర్జున్..నేనున్నానంటూ భరోసా
నిత్యం చాలా ప్రమాదాలు జరుగుతాయి. బాధితులుంటారు, బాధ్యులుంటారు. కానీ ఎక్కడా అల్లు అర్జున్ లాగ బాధితుల కోసం పరితపించే వ్యక్తులను చూడమేమో అన్పిస్తుంది నిన్న అల్లు అర్జున్ పరామర్శ తర్వాత. ఎందుకంటే ఆస్పత్రిలో...
ఆస్కార్ బరిలో 6 భారతీయ చిత్రాలు
97వ అకాడమీ అవార్డ్స్ ఈవెంట్కు కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ ఏడాది ఆస్కార్కు అర్హత సాధించిన 323...
విశాఖలో ప్రధాని మోదీ బిగ్ ప్లాన్: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కొత్త ఎత్తుకు చేర్చే లక్ష్యంతో రూ. 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానంగా అనకాపల్లి జిల్లా...
బుమ్రా మ్యాజిక్: అతడో మెజీషియన్ అని ఆకాశానికెత్తిన ఆసీస్ ఓపెనర్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్ను ఆసీస్ 3-1 తేడాతో గెలుచుకుంది. అయితే సిరీస్లో భారత బ్యాట్స్మెన్ ప్రదర్శన నిరాశ పరిచినప్పటికీ, టీమిండియా బౌలింగ్ విభాగం మాత్రం మెరుగైన...
యూట్యూబ్ లో అదరగొడుతున్న మరో పాపులర్ ఫోక్ సాంగ్.. మీరు వినేయండి..
యూట్యూట్ ఎన్నో భక్తి పాటలను, ఫోక్ సాంగ్స్ ని అందించిన విష్ణు ఆడియోస్ అండ్ వీడియోస్ (Vishnu Audios and Videos) ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇప్పటికే 7 వందలకు పైగా వీడియోలను అందించింది...
సంక్రాంతి పండుగ స్పెషల్ బస్సులు: ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్!
సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ఆర్టీసీ 7,200 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాలు, ఇతర పొరుగు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున అదనపు బస్సులు నడపనున్నారు. ఈ ప్రత్యేక...
గురుకులాల్లో ప్రశ్నార్థకంగా విద్యార్థుల ఆరోగ్యం!..మరోసారి ఫుడ్ పాయిజన్
తెలంగాణలో గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఇటీవల కరీంనగర్ పట్టణంలోని శర్మనగర్ మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో 30 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు...











































