గురుకులాల్లో ప్రశ్నార్థకంగా విద్యార్థుల ఆరోగ్యం!..మరోసారి ఫుడ్ పాయిజన్
తెలంగాణలో గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఇటీవల కరీంనగర్ పట్టణంలోని శర్మనగర్ మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో 30 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు...
డిజాస్టర్ నుంచి ఆస్కార్ రేస్కి: సూర్య ‘కంగువా’ అంతర్జాతీయ ప్రస్థానం
తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘కంగువా’ సినిమా అంచనాలను అందుకోలేకపోయినా, ఇప్పుడు ఆస్కార్ రేసులో నామినేట్ కావడం విశేషంగా నిలిచింది. 2024 నవంబర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్...
కేటీఆర్కు హైకోర్టు షాక్: సుప్రీంకోర్టే చివరి ఆశగా మాజీ మంత్రి..
తెలంగాణ హైకోర్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మాజీ మంత్రి కేటీఆర్కి గట్టి ఎదురు దెబ్బను ఇచ్చింది. ఫార్ములా-ఈ రేసు కేసులో ఏసీబీ నమోదు చేసిన అవినీతి ఆరోపణల కేసును కొట్టివేయాలంటూ దాఖలు...
సూపర్ స్టార్ కృష్ణ గురించి ఎవరికి తెలియని విషయం చెప్పిన పరుచూరి గోపాలకృష్ణ..
ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ సినీరంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి Gopala Krishna పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అంతేకాకుండా ‘పరుచూరి పలుకులు’ పేరుతో పలు ఆసక్తికరమైన అంశాలపైన...
హైదరాబాద్ మెట్రోలో కొత్త మార్పులు: రద్దీకి చెక్ పెట్టే కొత్త కోచ్లు, ఫేజ్-2 అభివృద్ధి!
హైదరాబాద్ మెట్రోలో రోజురోజుకీ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) తాజా నిర్ణయం తీసుకుంది. గత ఏడాదిగా బోగీలను పెంచాలని ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు....
Champions Trophy 2025: భారత జట్టు ఎంపికపై ఫోకస్, సుదీర్ఘ వ్యూహాలు సిద్ధం!
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్లో విఫలమైన టీమిండియా, ఇప్పుడు ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ మరియు ఫిబ్రవరిలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీపై దృష్టి పెట్టింది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి...
HMPV Virus: కేంద్రం సూచనలు.. చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాల్సిందే!
చైనాలో ప్రారంభమైన హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్) ప్రస్తుతం భారత్లో వేగంగా వ్యాపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఒక్కరోజులో మూడు హెచ్ఎంపీవీ కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది....
సంధ్య థియేటర్ ఘటనలో కీలక పరిణామాలు: శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అర్జున్..
డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం శ్రీతేజ్ బేగంపేట కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు....
40 ఏళ్లు దాటిన ప్రతీ మహిళా ఆ విషయంలో కేర్ చూపించాల్సిందే..
ఒకప్పుడు ఇంటి పని, పిల్లల పని మాత్రమే చూసుకునే మహిళలు ఆర్థిక స్వాతంత్రం కోసం, ఇంటికి చేదోడువాదోడుగా ఉండటం కోసం ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో టైమ్ సరిపోకఇంటి పని, ఆఫీసు...
పోలవరం నిర్వాసితులకు నెరవేరిన కల
ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న పోలవరం నిర్వాసితుల కల నెరవేరింది. ఎప్పుడో ఏడేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం పునరావాస ప్యాకేజీ , ఇతర నిధులు చెల్లించింది. తర్వాత జగన్ సర్కారు మాత్రం పట్టించుకోలేదు. తాజాగా...












































