పోలవరం నిర్వాసితులకు నెరవేరిన కల
ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న పోలవరం నిర్వాసితుల కల నెరవేరింది. ఎప్పుడో ఏడేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం పునరావాస ప్యాకేజీ , ఇతర నిధులు చెల్లించింది. తర్వాత జగన్ సర్కారు మాత్రం పట్టించుకోలేదు. తాజాగా...
తెలంగాణ ఓటర్ల జాబితా విడుదల: ఎవరు ఎంతమంది ఉన్నారంటే..?
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం తాజా సవరించిన ఓటర్ల జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, తెలంగాణలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు....
కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణ వారే..
ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవం.. మహా కుంభ మేళా. వచ్చే జనవరి 13 నుంచి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రారంభం కాబోతోంది. మొత్తం.. 45 రోజుల పాటు కొనసాగి.. ఫిబ్రవరి 26న ముగుస్తుంది ఈ...
ప్రతీ ఐదు హెచ్ 1 బీ వీసాల్లో ఒకరు భారతీయులే
హెచ్ 1 బీ వీసాలతో భారత ఐటీ రంగం భారీగా డెవలప్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికా జారీ చేసే హెచ్ 1 బీ వీసాలకు సంబంధించి లెక్కలు విడుదల చేసింది....
థియేటర్లలో ఇంకా కలెక్షన్ల మోత మోగిస్తున్న పుష్పరాజ్
సినిమా రిలీజై నెల రోజులు దాటినా ఇంకా పుష్ప హవా ఇంకా ఏమాత్రం తగ్గలేదు. బాహుబలి , కేజీఎఫ్ల తర్వాత ఆ స్థాయిలో సీక్వెల్పై అంచనాలు క్రియేట్ చేసిన సినిమా.. పుష్ప2 ....
సంచలనం: ఫార్ములా ఈ రేస్ కేసు – తెలంగాణ రాజకీయాల్లో మలుపులు
తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ కార్ రేస్ కేసు పలు ఆసక్తికర మలుపులు తీసుకుంటోంది. ఈ కేసు వ్యవహారం ఇప్పుడు గట్టి రాజకీయ ఆరోపణలు, వివాదాలకు వేదికగా మారింది. ఫార్ములా ఈ...
పచ్చి కొబ్బరి ఫ్యాట్ అని దూరం పెట్టకండి..
చాలామంది పచ్చి కొబ్బరిని తినడానికి ఇష్టపడరు. కానీ దానిలోని ప్రతి భాగం మనిషికి ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీరు దాహాన్ని తీర్చితే..కొబ్బరి క్రీమ్ కడుపు నింపుతుంది. చాలామంది వంటకాల్లో కూడా...
భారత్లో తొలి HMPV కేసు నమోదు
అంతా భయపడుతున్నట్లే అయింది. చైనాలో మొదలయిందన్న HMPV వైరస్..భారత్లోనూ ఎంటర్ అయింది. బెంగళూరులో 8 నెలల చిన్నారికి HMPV వైరస్ ఉందన్న వార్తతో భారతీయులందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో...
పాతబస్తీలో మెట్రో ట్రైన్ వ్యవహారంలో ముందడుగు
ఇన్ని రోజులూ రెండడుగులు ముందుకి, ఆరు అడుగులు వెనక్కి అన్నట్లు సాగిన హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో ట్రైన్ వ్యవహారంలో కీలక ముందడుగు పడింది. పాతబస్తీ ప్రాంతంలో మెట్రో విస్తరణ కోసం ఆస్తులు కోల్పోతున్నవారికి...
చర్లపల్లి రైల్వే టెర్మినల్ రెడీ
జంట నగరాల్లో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల ద్వారా ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అయితే రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి, సిటీ శివార్లలో ఉన్న చర్లపల్లి రైల్వేస్టేషన్ను...












































