కడపలో భారీ పెట్టుబడితో మరో స్టీల్ ప్లాంట్ కు ప్రతిపాదనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో భారీ పరిశ్రమ స్థాపన దిశగా కసరత్తు మొదలైంది. స్విడ్జర్లాండ్కు చెందిన ‘ఐఎంఆర్ ఏజీ’ కంపెనీ కడప జిల్లాలోని జమ్మలమడుగులో భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు తగిన ప్రతిపాదనలతో...
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు (మార్చ్ 6, శుక్రవారం) ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమయిన వెంటనే అసెంబ్లీకి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కు...
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మార్చ్ 5, గురువారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చ్ 12న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రకటించింది. పార్టీ...
తమిళనాడుకు తాగునీరివ్వడానికి సీఎం కేసీఆర్ సూత్రప్రాయ అంగీకారం
తమిళనాడు రాష్ట్రానికి తాగునీరివ్వడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సూత్రప్రాయంగా అంగీకరించారు. మార్చ్ 5, గురువారం నాడు ప్రగతిభవన్ లో తమిళనాడు మంత్రులు ఎస్పీ వేలుమణి, డి. జయకుమార్, పబ్లిక్ వర్క్...
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్
మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ, టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. మార్చ్ 5, గురువారం నాడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డిని...
నాకు న్యాయం జరగాలి, కేసు విత్డ్రా చేసుకోను – రాహుల్ సిప్లిగంజ్
బిగ్బాస్-3 విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్పై మార్చ్ 4, బుధవారం రాత్రి హైదరాబాద్లోని ఓ పబ్బులో దాడి జరిగింది. పబ్బులో కొంతమంది యువకులు రాహుల్ తలపై బీరుసీసాలతో కొట్టడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు....
కరోనా వైరస్ ముప్పు – కరోనా వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు:
దగ్గు, ముక్కు కారుతూనే ఉండడం
జ్వరం, తలనొప్పి
న్యుమోనియా, శ్వాస ఆడకపోవడం
వాంతులు, డయేరియా
వ్యాధి తీవ్రత పెరిగితే తీవ్రమైన న్యుమోనియా,...
నిర్భయ దోషులకు మార్చ్ 20న ఉరిశిక్ష అమలు
2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులకు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు మార్చ్ 5, గురువారం నాడు మరోసారి డెత్ వారెంట్లు జారీ చేసింది....
పది బ్యాంక్ లు నాలుగుగా విలీనం, ఏప్రిల్ 1 నుంచి సేవలు మొదలు
పది ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసి నాలుగు ప్రధానబ్యాంకులుగా మారుస్తూ గతంలోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పది బ్యాంక్లను నాలుగు బ్యాంక్లుగా కుదించిన విలీన ప్రక్రియ ఏప్రిల్ 1,...
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్: ఫైనల్ కి చేరిన భారత్
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ ఆసాంతం అద్భుతమైన ప్రదర్శన చేస్తూ వస్తున్నా భారత్ జట్టు ప్రపంచకప్ లో తొలిసారిగా ఫైనల్ కు చేరుకుంది. కెప్టెన్...











































