మీ కలల్ని నెరవేర్చుకోవాలంటే ఏం చేయాలి?
ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వంగిపురపు రవికుమార్ సైకాలజీ, ఫిలాసఫీ, సాఫ్ట్ స్కిల్స్ తదితర అంశాలపై తన విశ్లేషణను ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. భారత్ తో పాటుగా పలు దేశాల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు,...
సాయంత్రం భేటీ కానున్న తెలంగాణ కేబినెట్
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చ్ 6న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ సమావేశాలు మార్చ్ 20 వరకు కొనసాగించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. అలాగే మార్చ్ 8న 2020-21 సంవత్సరానికి...
ఏపీలో పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్చ్ 7న షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జరగాల్సిన పదవ తరగతి పరీక్షలు షెడ్యూల్ లో మార్పులు చేస్తూ...
కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ గా బిమాల్ జుల్కా నియామకం
కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా బిమాల్ జుల్కా నియమితులయ్యారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సీఐసీగా బిమాల్ జుల్కా ప్రమాణం చేయించి, బాధ్యతలు అప్పగించారు. ముందుగా...
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సందడి మరోసారి మొదలవనుంది. స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, పంచాయతీ) ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్కుమార్ మార్చ్ 7, శనివారం నాడు ఎన్నికల...
రైతుబంధు పథకం కోసం రూ.333.29 కోట్లు విడుదల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఏడాదికి ఖరీఫ్, రబీ సమయాల్లో ఐదువేలు లెక్కన ఒక్కో ఎకరానికి మొత్తం...
మార్చ్ 20 వరకు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చ్ 6, శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో భాగంగా శాసనసభ, శాసనమండలిలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ప్రసంగించారు. గవర్నర్...
లోక్సభ, రాజ్యసభ మార్చ్ 11వ తేదీకి వాయిదా
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చ్ 2న ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు మొదలైనప్పటి నుంచి ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై జరిగిన ఘర్షణల పై చర్చ...
ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఇందులో కొంతమంది పదోన్నతి పొందగా మరి కొందరు బదిలీ అయ్యారు. ఈ మేరకు మార్చ్ 6, శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు...
‘ఎస్ బ్యాంక్’ పై ఏప్రిల్ 3 దాకా మారటోరియం విధించిన ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్చ్ 5, గురువారం నాడు 'ఎస్ బ్యాంక్' పై తాత్కాలిక నిషేధాన్ని విధించింది. నిర్వహణ లోపాలు, మొండిబాకీలు, నిధుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటునందువలనే ప్రైవేట్ రంగ...











































