గ్రామ సచివాలయ ఉద్యోగాల పై సీఎం జగన్ సూచనలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఇందులో గ్రామ సచివాలయాలు ఏర్పాటు, అందుకు సంబందించిన ఉద్యోగాల గురించి కీలక సూచనలు చేసారు....
ఈ కేంద్ర బడ్జెట్ తెలంగాణ రాష్ట్రాన్ని నిరాశ పరిచింది
తెరాస లోక్ సభ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు ఈ రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై స్పందించారు. బంగారం, పెట్రోల్ మరియు డీజిల్ పై సుంకం...
విజయసాయి రెడ్డి నియామకాన్ని రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీ లో ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయి రెడ్డి నియామకాన్ని రద్దు చేసింది. ఈ ప్రభుత్వం జూన్ 22 న , వైస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు గా కొనసాగుతున్న విజయసాయిరెడ్డిని ఢిల్లీలో...
ప్రభుత్వ ఇంజనీరు పై బురద చల్లిన మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే నితేశ్ రాణే
మహారాష్ట్రలోని కణకావలీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్సి) శాసనసభ సభ్యుడు నితేష్ నారాయణ్ రాణే ప్రభుత్వ అధికారిపై దాడి చేశారు. జూలై 4 న, నితేష్ రాణే తన మద్దతుదారులతో కలిసి, కణకావలీ...
లైవ్ అప్డేట్స్ – కేంద్ర బడ్జెట్ 2019-20
కేంద్ర బడ్జెట్ 2019-20 - లైవ్ అప్డేట్స్
చిన్న వ్యాపారులకు 59 నిమిషాల్లో లోన్ అందించే ఏర్పాటు
భారత్ మాల ఫేజ్- 2 అన్ని రాష్ట్రాలకు సహకారం
డీజిల్,...
రేపు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలాసీతారామన్
నరేంద్రమోదీ నాయకత్వం లో బిజెపి పార్టీ రెండోసారి ఘన విజయం సాధించింది, ఇప్పుడు దేశ ప్రజలంతా ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కోసం ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ ఎన్నికల...
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కోతలు మళ్ళీ మొదలయ్యాయి – చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్ నాయకులతో గుంటూరులో సమావేశం నిర్వహించారు. ఆ సంధర్బంగా మాట్లాడుతూ తెదేపా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో ఎటువంటి విద్యుత్ కోతలు...
దళితులను కెసిఆర్ మోసం చేసాడు – బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కె లక్ష్మణ్ మాట్లాడుతూ,ఒక దళితుడిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి, చేయకుండా దళితులను కెసిఆర్ మోసం చేసారని విమర్శించారు. అధికారంలోకి రాగానే దళితులకు మూడు ఎకరాల భూమిని...
వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్?
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో పోలీసులు త్వరితగతిన పురోగతి సాధించటానికి, కొంతమందికి నార్కో పరీక్షలు చేయాలనీ నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా పులివెందుల లోని మాజీ ఎంపి వివేకానంద రెడ్డి ఇంటి...
అదానీ గ్రూప్ కు మూడు విమానాశ్రయాల బాధ్యత అప్పగించిన మోడీ ప్రభుత్వం
అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ త్వరలో 3 విమానాశ్రయాలను స్వాధీనం చేసుకోనుంది. అహ్మదాబాద్, లక్నో మరియు మంగళూరు విమానాశ్రయాలు అభివృద్ధి కి సంబంధించి అదానీ గ్రూప్ కి బాధ్యతలు అప్పగిస్తూ జూలై 3...








































