Home Search
- search results
If you're not happy with the results, please do another search
పోలింగ్ ముగిశాక ఎందుకీ ఆందోళనలు!
ఎన్నికలు ముగిసినా.. రాజకీయ దాడుల కొనసాగుతుండడం ఆంధ్రప్రదేశ్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా చిత్తూరు, అనంతపురం, కారంపూడి తదితర ప్రాంతాల్లో ఇరు పార్టీల దాడులు, ప్రతిదాడులు ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. తాడిపత్రిలో ఓ కళాశాల...
ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది పక్కా!
ఎన్నికల ప్రచార సమయంలో కన్నా.., ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిశాక రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారింది. అటు ఎన్డీఏ కూటమి.. ఇటు వైసీపీ.. గెలుపుపై ఏ పార్టీకి ఆ పార్టీయే ధీమాగా ఉంది. కార్యకర్తలతో...
నాలుగు దశల ఎన్నికల్లో ఎవరికి ఎన్ని?
ప్రస్తుతం దేశంలో జరుగుతున్న జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలుగా గుర్తింపు పొందాయి. ఏప్రిల్ 19 నుంచి 44 రోజుల పాటు ఏడు దశల్లో జరిగే ఈ ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు...
సొంత ఇల్లు, కారు కూడా లేవట..
హిందువులంతా పవిత్రంగా భావించే గంగా సప్తమి పర్వదినం రోజు.. ప్రధాని నరేంద్ర మోదీ వారాణసీ నియోజకవర్గం నుంచి బరిలో దిగడానికి నామినేషన్ వేశారు. అమిత్షా,రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్, చంద్రబాబు,...
ఎన్ని రోజులు అన్నం తినడం మానేయాలి?
చాలామంది బరువు తగ్గడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వివిధ రకాల డైటింగ్లు చేస్తూ , ఎక్సర్సైజులు చేస్తూ బాడీని తగ్గించుకోవడానికి కష్టపడుతుంటారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి పోషకాహారం చాలా ముఖ్యం. అయితే...
ఆ థియేటర్లు మూసివేత
హైదరాబాద్లో మూవీ లవర్స్కు బ్యాడ్ న్యూస్ వినిపిస్తున్నారు థియేటర్ యాజమాన్యం. ఎల్లుండి నుంచి అంటే మే 17 నుంచి హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కొన్ని సింగిల్ స్క్రీన్ సినిమా...
ఓట్ల లెక్కింపు వరకూ రిలాక్స్ మోడ్
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు ముగియడంతో.. ఎన్నికల సమరం ముగిసిపోయినట్లయింది. ఇక అందరి చూపు జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపుపై పడింది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు మొత్తం...
మాదే గెలుపు : ఎవరికి వారే ధీమా
ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. అయితే.. ఓటరు నాడి ఎవరికీ అంతుపట్టడం లేదు. నచ్చిన అభ్యర్థికి ఓటు వేశామని చెబుతున్నారు. సరైన...
క్రాస్ ఓటింగ్.. పోల్ టెన్షన్..!
తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గతం కంటే పోలింగ్ శాతం పెరిగింది. గ్రామీణ ఓటర్లు భారీగా తరలివచ్చారు. గతంతో పోల్చుకుంటే పట్టణ ఓటర్లలోనూ కాస్త చైతన్యం పెరిగింది. ఫలితంగా పోలింగ్ శాతం పెరిగింది....
మూడోసారి వారణాసి నుంచి మోదీ
దేశ సార్వత్రిక ఎన్నికల సమరంలో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. వినూత్నంగా, ఆకట్టుకునేలా ఆ కార్యక్రమం కొనసాగింది....