డైరెక్టర్ పిట్ట కృష్ణ ప్రసాద్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ షార్ట్ ఫిలిం ‘మరణం’. సుబ్బు పాకలపాటి, దుర్గ సౌభాగ్య కాంబినేషన్లో.. మే 4వ తేదీని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ సినిమా మ్యాంగో తెలుగు సినిమా యూట్యూబ్ ఛానెల్లో అందుబాటులో ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.
పూర్తి వీడియో కోసం కిందికి స్క్రోల్ చేయండి