Tag: Andhra Pradesh
సొంతపార్టీలో రాజీనామాల షాక్
ఏపీలోలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు హీటెక్కిపోతున్నాయి. ముఖ్యంగా మంత్రి ఆర్కే రోజా పోటీ చేస్తున్న నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో మరో కొత్త పంచాయితీ తెర మీదకు వచ్చింది. ఇటీవల ప్రెస్మీట్ పెట్టి...
జగన్ నవ రత్నాలు వెర్సస్ పాల్ దశ రత్నాలు
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలయింది. నేతలంతా ప్రచారాలు, తమ పార్టీ మేనిఫెస్టోలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ బిజీ అయిపోయారు. ఎవరికి వారే తమ పార్టీని గెలిపించి.. తాము పవర్లోకి రావడానికి...
ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వైసీపీ ప్రణాళికలు
ఏపీలో ఎన్నికల యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. కూటమి నేతలంతా సీఎం జగన్ను టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తుంటే .. జగన్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే సరిగ్గా ఇలాంటి...
తండ్రి తీరుపై ముద్రగడ పద్మనాభం కూతురు ఫైర్
ఎన్నికల వేళ టర్న్లు, యూ టర్న్లు తీసుకుంటున్న రాజకీయాలతో ఏపీ హీటెక్కిపోతోంది. పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్ధిగా నిలబడ్డ పవన్ కళ్యాణ్ గెలుపు గురించి ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. దీంతో ఎక్కడ గెలిచినా గెలవకపోయినా...
నగరి వైసీపీలో ఎన్నికల వేళ రాజుకున్న నిప్పు
ఏపీలో రోజురోజుకు రాజకీయ పరిణామాలు హీటెక్కుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా అసంతృప్త రాగాలు వినిపించడంతో పార్టీ కేడర్ అయోమయానికి గురవుతుంది. ముఖ్యంగా నగరిలో కొన్నాళ్లుగా వైసీపీలో రగులుకుంటున్న నిప్పు ఇంకా చల్లారకపోవడమే కాకుండా.....
జగన్‘‘రెడ్డి’’ అంటే అంత ప్రేమా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం ఆశ్చర్యకర రాజకీయాలు చేస్తున్నారు. కొందరేమో వాటిని ‘‘రాజీ’’కీయాలు అంటున్నారు. కాపు ఉద్యమ నేతగా పేరున్న ముద్రగడ కొన్నాళ్లుగా రెడ్లవైపు నిలుస్తున్న క్రమంలో ఆయనపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి....
రసవత్తరం.. “లోకల్” రాజకీయం..
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఒకరికొకరు చేరికలను ప్రోత్సహిస్తూ తమ బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు.. ఇలా ఏ కార్యక్రమం చేసినా అందులో చేరికలు...
మేనిఫెస్టో ఫైట్: వైసీపీ VS టీడీపీ
ఆంధ్రప్రదేశ్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మేనిఫెస్టోలు రిలీజ్ అయ్యాయి. నాలుగు రోజుల క్రితం అధికార పార్టీ వైసీపీ విడుదల చేస్తే.. తెలుగుదేశం కూటమి మేనిఫెస్టోల మంగళవారం రిలీజ్ చేశారు. ప్రజలను ఆకర్షించేందుకు అందరూ...
విమర్శలకు చెక్ పెట్టేలా బీజేపీ ట్వీట్
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి మే 30న మేనిఫెస్టోను రిలీజ్ చేయడం ఆలస్యం.. అధికారపార్టీ దానిలోని లోటుపాట్లపై బూతద్ధం తీసుకుని రెడీ అయిపోయింది. ...
ఓటర్లకు అవగాహన కల్పిస్తున్న జనసేన
ఏపీ అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. సమయం లేదు మిత్రమా అన్నట్లుగా అన్ని పార్టీల అభ్యర్ధులు పోటాపోటీగా ప్రచారాల్లో దూసుకుపోతున్నారు....




































