Tag: Andhra Pradesh
లోక్సభకు 454, అసెంబ్లీకి 2387 మంది అభ్యర్ధుల పోటీ
ఏపీలో అసెంబ్లీ , లోక్సభ ఎన్నికల పోలింగ్ మే 13న జరుగనుంది. ఏపీలో 25 లోక్సభ స్థానాలకు 454 మంది అభ్యర్ధులు తలపడుతుంటే.. 175 అసెంబ్లీ స్థానాలకు 2,387మంది అభ్యర్ధులు పోటీలో నిలిచారు....
బాలకృష్ణను హడలెత్తిస్తోన్న పరిపూర్ణానంద
ఏపీలో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు ఆయా పార్టీల రెబల్స్ వణుకుపుట్టిస్తున్నారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ, రఘురామకృష్ణ రాజు, పరిటాల సునీత, పూసపాటి అదితి గజపతిరాజు వంటివారిని రెబల్స్ షేక్ చేస్తున్నారు.ఏపీలో మొత్తం 16...
ఆ నియోజకవర్గాల్లో టీడీపీకి చిక్కులే!
తెలుగుదేశం పార్టీకి రెబెల్స్ బెడద తప్పడం లేదు. టికెట్లు రానివారు, చివరి నిమిషంలో సీట్లు మారిన కొన్ని స్థానాల్లో ఆ పార్టీకి అసంతృప్త నాయకుల నుంచి ముప్పు పొంచి ఉంది. దీంతో కూటమి...
జనసేన,టీడీపీకి కొత్త తలనొప్పి
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో గాజు గ్లాస్ గుర్తు కోసం జరుగుతున్న పొలిటికల్ రగడలో కొత్త ట్విస్ట్ నెలకొంది. విజయనగరం తెలుగు దేశం పార్టీ...
అధికారపార్టీతో పాటు కేడర్ వల్ల భంగపాటు తప్పదా?
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ నియోజకవర్గాల వారీగా ఎవరికి వారే గెలుపు తమదేనంటే కాదు తమదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు ఏపీలో కీలక నియోజకవర్గం అయిన ఉండిలో.. ఈ సారి గెలుపు ఎవరిని...
ఈ ఎన్నికలలో ఎందుకు పోటీ చేయాలనుకున్నారు?
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు హీట్ భానుడి భగభగలతో పోటీ పడుతోంది.అయితే అన్ని నియోజకవర్గాలలో ఎక్కువ మంది చూపు పిఠాపురంపైనే ఉంది. ఇక్కడ కూటమి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుంటే..వైఎస్సార్సీపీ...
అధికారపార్టీ వ్యూహం ఫలించిందా?
ఏపీ ఎన్నికలలో గెలుపోటములు ఒక ఎత్తు.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఒక ఎత్తు అన్నట్లుగా రాజకీయాలు సాగుతున్నాయి. ఏపీనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారున్న ప్రతీ...
ఎవరి సభలు హిట్.. ఎవరి సభలు ఫట్..
ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతోంది. అఽధికారం కోసం అధికారపార్టీ, తెలుగుదేశం కూటమి విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నాయి. వైనాట్ 175 అంటూ వైసీపీ ప్రచారం చేస్తుంటే.. కూటమిదే అధికారం అని...
మరోసారి జగన్ 9 సెంటిమెంట్..! వర్కవుట్ అవుతుందా?
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో చర్చనీయాంశం అవుతోంది. గత ఎన్నికల్లో నవరత్నాల పేరుతో మేనిఫెస్టో రూపొందించిన వైసీపీ.. ఈసారి కూడా తొమ్మిది అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. ఈక్రమంలోనే నవరత్నాలు 2.0...
జనసేనకు ప్లస్ అవుతున్న పరిస్థితులు
పెందుర్తి నియోజకవర్గం జనసేనకు అనుకూలంగా మారుతుందన్న టాక్ నడుస్తోంది. ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకత, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అరాచకాలు, అక్రమాలు, అవినీతి జనసేనకు ప్లస్గా మారుతున్నాయన్న వాదన పెరుగుతోంది. అంతేకాదు ఈ నియోజక...

































