Monthly Archives: October 2021
దేశంలో 2,46,687 యాక్టీవ్ కరోనా కేసులు, గత 203 రోజుల్లో ఇదే తక్కువ
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. వరుసగా రెండో రోజు కూడా 20 వేలకంటే తక్కువుగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 18,833 కరోనా కేసులు నమోదవడంతో...
తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చింది : సీఎం కేసీఆర్
తెలంగాణ సాంస్కృతిక ప్రతీక, రాష్ట్ర పండుగ బతుకమ్మ ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. తీరొక్క పూలను పేర్చుకుని తొమ్మిది రోజులపాటు ప్రకృతిని ఆరాధిస్తూ ఆనందోత్సాహాల నడుమ...
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ : 92 కోట్లుకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భాగంగా దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 92 కోట్లు దాటింది. ప్రస్తుతం...
దేశవ్యాప్తంగా 15 మంది హైకోర్టు జడ్జిలు బదిలీ, వివరాలు ఇవే…
దేశంలో 15 మంది హైకోర్టు న్యాయమూర్తుల (జడ్జిల) బదిలీకి కేంద్ర ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ముందుగా సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు....
ఏపీలో స్కూళ్లకు దసరా పండుగ సెలవులు ఎప్పటినుంచంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలకు అక్టోబర్ 11, మంగళవారం నుంచి అక్టోబర్ 16, శనివారం వరకు దసరా సెలవులను ఇవ్వనున్నారు. అక్టోబర్ 8వరకు పాఠశాలలు పనిచేయనుండగా, అక్టోబర్ 9వ తేదీ రెండో శనివారం, అక్టోబర్...
సింగరేణి సంస్థ ఈ ఏడాది ఆర్జించిన లాభాల్లో కార్మికులకు 29 శాతం వాటా, సీఎం కేసీఆర్ నిర్ణయం
సింగరేణి సంస్థ ఈ ఏడాది ఆర్జించిన లాభాల్లో కార్మికులకు 29 శాతం వాటాను ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. గత ఏడాది కంటే ఒక శాతం పెంచుతూ సింగరేణి కార్మికులకు సీఎం...
హెటిరో డ్రగ్స్ సంస్థలపై ఐటీ శాఖ దాడులు
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ పార్మా కంపెనీ హెటిరో డ్రగ్స్ కార్యాలయాలపై బుధవారం నాడు ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు దాడులు చేపడుతున్నారు. సంస్థ కార్యాలయం, ప్రొడక్షన్ కేంద్రాలతో పాటుగా డైరెక్టర్లు, సీఈవోల...
స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే స్వేచ్ఛ పోస్టర్ ను సీఎం విడుదల చేశారు. మహిళలు, కిశోర బాలికల...
కేరళలో కరోనాతో ఒకేరోజు 151 మంది మృతి, కొత్తగా 9735 పాజిటివ్ కేసులు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 93,202 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 9,735 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నిక: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పేరు ప్రకటన
బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి అక్టోబర్ 30న ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పేరును ప్రకటించారు. పీ.ఎం కమలమ్మ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ...















































